E-Paper
Advertisement

Road Accident : దారుణం.. బస్సులోంచి తల బయటపెట్టిన మహిళ.. ఆపై!

Road Accident : దారుణం.. బస్సులోంచి తల బయటపెట్టిన మహిళ.. ఆపై!
Advertisement

Road Accident : బస్సుల్లో, వాహనాల్లో ప్రయాణించేటప్పుడు ప్రతీ ఒక్కరూ ఎంతో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా కిటికీలోంచి తల, చేతులు బయటకు పెట్టే సమయంలో  జాగ్రత్త అవసరం. ఈ సమయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. తాజాగా ఇలాంటి ఓ సంఘటనే కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది.

కర్ణాటక రాష్ట్రం మైసూరు జిల్లా సింధువల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. శివలింగం (58) అనే మహిళ ప్రయాణ సమయంలో వాంతులు రావటంతో తల బయటకు పెట్టింది. ఈ సమయంలోనే వెనుక నుంచి వచ్చిన టిప్పర్ వాహనం ఢీకొట్టింది. దీంతో ఆమె తల, చెయ్యి తెగి రోడ్డుపై పడిపోయాయి. ఈ ప్రమాదంలో ఆ మహిళ అక్కడిక్కడే మృతి చెందింది. ఈ దారుణం చూసిన ప్రయాణికులంతా భయభ్రాంతులకు గురయ్యారు.

Advertisement

ALSO READ : సండే తీవ్ర విషాదం.. వంశధార నదిలో ఏడుగురు గల్లంతు.. ఇద్దరు మృతి

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×