BigTV English

Srikakulam News: సండే తీవ్ర విషాదం.. వంశధార నదిలో ఏడుగురు గల్లంతు.. ఇద్దరు మృతి

Srikakulam News: సండే తీవ్ర విషాదం.. వంశధార నదిలో ఏడుగురు గల్లంతు.. ఇద్దరు మృతి

Srikakulam News: శ్రీకాకుళ జిల్లాలో దారుణ విషాదం చోటుచేసుకుంది. వంశధార నదిలో ఏడుగురు గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరు మృతిచెందగా.. మరో ఐదుగురు వ్యక్తులు ప్రాణాలతో బయటడ్డారు.


వివరాల ప్రకారం.. ఇవాళ సండే హాలిడే కావడంతో ఏడుగురు స్నేహితులు శ్రీకాకుళం జిల్లాలోని వంశధార నది వద్దకు సరదగా ఈతకు వెళ్లారు. ఏడుగురు స్నేహితులు ఈత కొట్టేందుకు నదిలోకి దిగారు. నది ఒడ్డు నుంచి కొంత లోపలికి వెళ్లారు. అయతే ఒక్కసారిగా నది ఉధృతి పెరగడంతో ఏడుగురు ప్రవాహంలో కొట్టుకుపోయారు. వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో ఊపిరాడక ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. గమనించిన స్థానికులు వెంటనే కొట్టుకుపోతున్న మరో ఐదుగురిని రక్షించి ఒడ్డకు చేర్చారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. స్థానికుల నుంచి మృతుల వివరాలను సేకరించారు.

Also Read: BREAKING: నాలుగు పథకాలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. రాత్రి 12 గంటల తర్వాత అకౌంట్లలో డబ్బులు..!!


మృతుల కుటుంబాలకు పోలీసులు సమాచారం అందజేశారు. ఘటనై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Related News

Medipally Incident: దారుణం.. సీనియర్ల వేధింపులకు బీటెక్ స్టూడెంట్ ఆత్మహత్య..

Gas Cylinder Blast: ఒకేసారి పేలిన గ్యాస్ సిలెండర్, వాషింగ్ మిషన్.. ముగ్గురికి తీవ్రగాయాలు

Son Kills Parents: పిఠాపురంలో దారుణం.. ఇద్దరిని చంపేసి.. బావిలో తోసి ఎందుకు చంపాడంటే!

Hyderabad News: ఆడ వేషం వేసుకుని.. ఫ్రెండ్ ఇంట్లో చోరి, ఇదిగో ఇలా దొరికిపోయాడు!

Bapatla Road Accident: బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

Charlapalli Incident: సంచిలో డెడ్ బాడీ కేసులో పురోగతి.. ఆ మహిళ, నిందితుడు ఎవరంటే?

Mahabubnagar: మహిళ డెడ్ బాడీని రోడ్డు పక్కన వదిలేసిన అంబులెన్స్ డ్రైవర్.. రాష్ట్రంలో దారుణ ఘటన

Train Accident: రైలు ఢీకొని.. ఇద్దరు యువకులు మృతి

Big Stories

×