E-Paper
Advertisement

Srikakulam News: సండే తీవ్ర విషాదం.. వంశధార నదిలో ఏడుగురు గల్లంతు.. ఇద్దరు మృతి

Srikakulam News: సండే తీవ్ర విషాదం.. వంశధార నదిలో ఏడుగురు గల్లంతు.. ఇద్దరు మృతి

Srikakulam News: శ్రీకాకుళ జిల్లాలో దారుణ విషాదం చోటుచేసుకుంది. వంశధార నదిలో ఏడుగురు గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరు మృతిచెందగా.. మరో ఐదుగురు వ్యక్తులు ప్రాణాలతో బయటడ్డారు.

వివరాల ప్రకారం.. ఇవాళ సండే హాలిడే కావడంతో ఏడుగురు స్నేహితులు శ్రీకాకుళం జిల్లాలోని వంశధార నది వద్దకు సరదగా ఈతకు వెళ్లారు. ఏడుగురు స్నేహితులు ఈత కొట్టేందుకు నదిలోకి దిగారు. నది ఒడ్డు నుంచి కొంత లోపలికి వెళ్లారు. అయతే ఒక్కసారిగా నది ఉధృతి పెరగడంతో ఏడుగురు ప్రవాహంలో కొట్టుకుపోయారు. వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో ఊపిరాడక ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. గమనించిన స్థానికులు వెంటనే కొట్టుకుపోతున్న మరో ఐదుగురిని రక్షించి ఒడ్డకు చేర్చారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. స్థానికుల నుంచి మృతుల వివరాలను సేకరించారు.

Also Read: BREAKING: నాలుగు పథకాలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. రాత్రి 12 గంటల తర్వాత అకౌంట్లలో డబ్బులు..!!

మృతుల కుటుంబాలకు పోలీసులు సమాచారం అందజేశారు. ఘటనై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Related News

Children Missing: ఒంగోలులో దారుణం.. నీటి కుంటలో నలుగురు చిన్నారులు గల్లంతు!

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

Big Stories

×