BigTV English
Advertisement

Srikakulam News: సండే తీవ్ర విషాదం.. వంశధార నదిలో ఏడుగురు గల్లంతు.. ఇద్దరు మృతి

Srikakulam News: సండే తీవ్ర విషాదం.. వంశధార నదిలో ఏడుగురు గల్లంతు.. ఇద్దరు మృతి

Srikakulam News: శ్రీకాకుళ జిల్లాలో దారుణ విషాదం చోటుచేసుకుంది. వంశధార నదిలో ఏడుగురు గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరు మృతిచెందగా.. మరో ఐదుగురు వ్యక్తులు ప్రాణాలతో బయటడ్డారు.


వివరాల ప్రకారం.. ఇవాళ సండే హాలిడే కావడంతో ఏడుగురు స్నేహితులు శ్రీకాకుళం జిల్లాలోని వంశధార నది వద్దకు సరదగా ఈతకు వెళ్లారు. ఏడుగురు స్నేహితులు ఈత కొట్టేందుకు నదిలోకి దిగారు. నది ఒడ్డు నుంచి కొంత లోపలికి వెళ్లారు. అయతే ఒక్కసారిగా నది ఉధృతి పెరగడంతో ఏడుగురు ప్రవాహంలో కొట్టుకుపోయారు. వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో ఊపిరాడక ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. గమనించిన స్థానికులు వెంటనే కొట్టుకుపోతున్న మరో ఐదుగురిని రక్షించి ఒడ్డకు చేర్చారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. స్థానికుల నుంచి మృతుల వివరాలను సేకరించారు.

Also Read: BREAKING: నాలుగు పథకాలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. రాత్రి 12 గంటల తర్వాత అకౌంట్లలో డబ్బులు..!!


మృతుల కుటుంబాలకు పోలీసులు సమాచారం అందజేశారు. ఘటనై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Related News

Chittoor Leopard Attack: చిరుతపులి దాడిలో లేగదూడ మృతి.. భయాందోళనలో గ్రామస్థులు

Ahmedabad Crime: దృశ్యం మూవీ తరహాలో.. భర్తని చంపి వంట గదిలో పూడ్చింది, ఆ తర్వాత..

Sangareddy News: చీమల భయం.. అనుక్షణం వెంటాడాయి, నావల్ల కాదంటూ వివాహిత ఆత్మహత్య

Road Accident: బీచ్‌కి వెళ్లి వస్తూ.. బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం అక్కడికక్కడే ఇద్దరు మృతి

Hyderabad News: సహజీవనం.. డ్రగ్స్‌ తీసుకున్న జంట.. ఓవర్ డోస్‌తో ఒకరు మృతి, మరొకరి పరిస్థితి

Hyderabad News: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. నలుగురు చిక్కారు, మరి డ్రోన్ల మాటేంటి?

Bus Fire Accident: మరో ఘోర ప్రమాదం.. మంటల్లో కాలిబూడిదైన ఆర్టీసీ బస్సు

Bus Accident: రాష్ట్రంలో మరో బస్సుప్రమాదం.. పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు, స్పాట్‌లో ముగ్గురు..?

Big Stories

×