E-Paper
Advertisement

Maoist Encounter: మావోయిస్ట్ హిడ్మా హతం.. మధ్యప్రదేశ్ లో ఎన్ కౌంటర్..

Maoist Encounter: మావోయిస్ట్ హిడ్మా హతం.. మధ్యప్రదేశ్ లో ఎన్ కౌంటర్..

Maoist Encounter: కరడుగట్టిన మావోయిస్టు మడకం హిడ్మా ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఎన్ కౌంటర్‌లో అతడిని మట్టుపెట్టాయి భద్రతా బలగాలు. మూడు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడు. మడకం హిడ్మా అలియాస్ చైతుపై 14 లక్షల రివార్డ్ ప్రకటించారు పోలీసులు. ఖాంకోదాదర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో మృతి చెందాడు హిడ్మా.

ఖాంకోదాదర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో కూంబింగ్ నిర్వహించామని డీఐజీ ముఖేష్‌ కుమార్ శ్రీవాస్తవ చెప్పారు. అయితే ఎదురు కాల్పుల్లో హిడ్మా మృతి చెందినట్టు తెలిపారు. హాక్‌ ఫోర్స్‌ టీమ్‌ ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్నారని తెలిపారు. అయితే కాల్పులు సమయంలో అతని సహచరులు పరారయ్యారన్నారు. మావోయిస్టు చైతూ భద్రతా బలగాలపై జరిగిన పలు దాడుల్లో కీలక పాత్ర పోషించినట్టు పోలీసులు చెబుతున్నారు.

Related News

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

Big Stories

×