BigTV English

Maoist Encounter: మావోయిస్ట్ హిడ్మా హతం.. మధ్యప్రదేశ్ లో ఎన్ కౌంటర్..

Maoist Encounter: మావోయిస్ట్ హిడ్మా హతం.. మధ్యప్రదేశ్ లో ఎన్ కౌంటర్..

Maoist Encounter: కరడుగట్టిన మావోయిస్టు మడకం హిడ్మా ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఎన్ కౌంటర్‌లో అతడిని మట్టుపెట్టాయి భద్రతా బలగాలు. మూడు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడు. మడకం హిడ్మా అలియాస్ చైతుపై 14 లక్షల రివార్డ్ ప్రకటించారు పోలీసులు. ఖాంకోదాదర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో మృతి చెందాడు హిడ్మా.


ఖాంకోదాదర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో కూంబింగ్ నిర్వహించామని డీఐజీ ముఖేష్‌ కుమార్ శ్రీవాస్తవ చెప్పారు. అయితే ఎదురు కాల్పుల్లో హిడ్మా మృతి చెందినట్టు తెలిపారు. హాక్‌ ఫోర్స్‌ టీమ్‌ ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్నారని తెలిపారు. అయితే కాల్పులు సమయంలో అతని సహచరులు పరారయ్యారన్నారు. మావోయిస్టు చైతూ భద్రతా బలగాలపై జరిగిన పలు దాడుల్లో కీలక పాత్ర పోషించినట్టు పోలీసులు చెబుతున్నారు.


Related News

Breaking news: టీవీకే అధినేత విజయ్ సభలో తొక్కిసలాట.. 29 మంది మృతి.. పలువురి పరిస్థితి విషమం

Building Collapse: గుంతకల్లులో దారుణం.. యజమాని నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

Madhya Pradesh Crime: మధ్యప్రదేశ్‌లో దారుణం.. ఐదేళ్ల చిన్నారి తల నరికి

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురు మృతి

Mahabubabad Incident: మహబూబాబాద్‌లో బాలుడి హత్య కేసులో బిగ్‌ట్విస్ట్.. ఇద్దరి పిల్లల్ని చంపింది అమ్మే

Cyber Crime: వ్యాపారికి సైబర్‌ నేరగాళ్ల టోకరా.. వాట్సాప్ గ్రూప్‌లో చేర్చి.. రూ.64 లక్షల మోసం

Srikakulam: భార్య వేరే వ్యక్తితో తిరుగుతుందని కుమార్తెకు విషమిచ్చి, తానూ తాగి ఆత్మహత్య చేసుకున్న భర్త

Raipur Crime: ఘోర ప్రమాదం.. స్టీల్‌ప్లాంట్‌లో నిర్మాణం కూలి ఐదుగురు స్పాట్ డెడ్

Big Stories

×