E-Paper
Advertisement

కామారెడ్డి జిల్లాలో విషాదం.. మంజీరా నదిలో నలుగురు గల్లంతు!

కామారెడ్డి జిల్లాలో విషాదం.. మంజీరా నదిలో నలుగురు గల్లంతు!

Kamareddy: కామారెడ్డి జిల్లా పిట్లం మండల పరిధిలోని బొల్లక్‌పల్లి దగ్గర ఒక ఘోర విషాదం జరిగింది. సరదాగా గడుపుదామని మంజీరా నదిలో స్నానానికి దిగిన నలుగురు వ్యక్తులు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే గమనించిన స్థానికులు ఎలాగోలా శ్రమించి వారిలో ముగ్గురి  మృతదేహాలను  బయటకు తీశారు. మరోక వ్యక్తి కోసం గాలిస్తున్నారు.

ఈ లోగా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానిక ఈతగాళ్లు, రెస్క్యూ టీమ్‌ సహాయంతో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: అమెరికా టారిఫ్‌లు విధించినా తగ్గేదేలే.. ఆక్వా ఎగుమతుల్లో ఏపీ సరికొత్త రికార్డు!

Related News

మిర్యాలగూడలో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు మృతి!

Punjab: ఆఫీసులో దారుణం.. మాజీ ప్రియురాల్ని 20 సార్లు కత్తితో పొడిచిన ప్రియుడు, ఆపై తనకు తాను

ఢిల్లీ యూనివర్సిటీ మహిళా ప్రొఫెసర్‌ మృతి, ఏం జరిగింది? ఎవరున్నారు?

Children Missing: ఒంగోలులో దారుణం.. నీటి కుంటలో నలుగురు చిన్నారులు గల్లంతు!

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

Big Stories

×