BigTV English

Topudurthi Mahesh Reddy: అనంతలో యువకుడి హత్య! రాజకీయ రంగు, మిడ్ నైట్ ఏం జరిగింది?

Topudurthi Mahesh Reddy: అనంతలో యువకుడి హత్య! రాజకీయ రంగు, మిడ్ నైట్ ఏం జరిగింది?

Topudurthi Mahesh Reddy: అనంతపురంలో మళ్లీ ఫ్యాక్షన్ రాజకీయాలు మొదలయ్యాయా? ఓ హత్య చుట్టూ రాజకీయ రంగు పులుముకుంటుందా? ఇటీవల పరిటాల శ్రీరామ్‌ని మృతుడు ఎందుకు కలిశాడు? దర్యాప్తులో కీలక విషయాలు బయటకు వస్తాయా? ఇవే ప్రశ్నలు అక్కడికి వారిని వెంటాడుతున్నాయి.


అనంతపురంలో ఓ యువకుడు అనుమానాస్పద మృతి చెందాడు. మృతుడు పేరు తోపుదుర్తి మహేష్‌రెడ్డి. నగర సమీపంలో రైల్వే పట్టాలపై అనుమానాస్పదంగా మృతి చెందాడు. రాత్రి స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లాడు. ఆ తర్వాత స్నేహితుడ్ని టూ వీలర్‌లో పంపేశాడు. తెల్లారేసరికి రైలు పట్టాలపై శవమైన కనిపించాడు మహేష్. ఈ ఘటన సోమలదొడ్డి-నాగిరెడ్డిపల్లి గ్రామాల మధ్య జరిగినట్టు తెలుస్తోంది.

మృతుడు గతంలో వైసీపీ హయాంలో బైరెడ్డి సిద్ధార్థ టీమ్‌లో పని చేశాడు. కొన్ని రోజులుగా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సోదరులకు వ్యతిరేకంగా పని చేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు. కొద్దిరోజుల కిందట పరిటాల శ్రీరామ్‌ని కలిశాడు తోపుదుర్తి మహేష్.


ఇంతలోనే ఈ దారుణం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి చెందిన తోపుదుర్తి మహేష్‌రెడ్డి సోషల్ మీడియా పోస్టులపై ఆరా తీస్తున్నారు. మహేష్ గురించి తెలిసిన వారిపై పోలీసులు ఓ కన్నేశారు. మరి పోలీసుల విచారణలో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

ALSO READ: వయాగ్రా టాబ్లెట్స్ వేసుకొని భర్త అనుమాస్పద మృతి.. భార్య ఎంత పని చేసిందంటే!

Related News

Medipally murder case: ముక్కలు చేసిన భర్త.. మేడిపల్లి స్వాతి హత్యపై డీసీపీ షాకింగ్ కామెంట్స్!

Bhadradri crime: యువతిపై సామూహిక అత్యాచారం.. భద్రాద్రి జిల్లాలో దారుణ ఘటన!

Rangareddy News: భార్య చెప్పడంతో సరే అన్నాడు.. ప్లాన్ చేసింది భార్య, సాయంత్రానికి

Electric Shock: దారుణం.. హైదరాబాద్‌లో కరెంట్ షాక్‌తో మరో వ్యక్తి దుర్మరణం..

Greater Noida: భార్యని సజీవ దహనం చేసిన భర్త.. తల్లిదండ్రులతో కలిసి ఘాతుకం, ఎక్కడ?

Medchal News: గర్భవతి భార్యని చంపిన భర్త.. శరీరాన్ని ముక్కలు చేసి మూసీలో, మేడ్చల్‌ జిల్లా దారుణం

Big Stories

×