E-Paper
Advertisement

UP Man hits train: బైక్‌పై రైల్వే ట్రాక్ దాటుతూ.. కిందపడ్డాడు, ఇంతలో దూసుకొచ్చిన రైలు, ఇదిగో వీడియో

UP Man hits  train: బైక్‌పై రైల్వే ట్రాక్ దాటుతూ.. కిందపడ్డాడు, ఇంతలో దూసుకొచ్చిన రైలు, ఇదిగో వీడియో
Advertisement

UP Man hits train: ఉత్తర్ ప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం జరిగింది. రైల్వే ట్రాక్ దాటుతున్న ఓ వ్యక్తిని ట్రైన్ ఢీకొట్టింది. దాద్రికి చెందిన తుషార్ బైక్‌పై ఆదివారం రైల్వే ట్రాక్‌ను దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. తుషార్ బైక్ పై నుంచి జారిపోయి ట్రాక్‌పై పడిపోయాడు. అదే ట్రాక్ పై రైలు వస్తుందని గమనించి బైక్ ను పక్కకు లాగేందుకు ప్రయత్నించాడు. ఇంతలో వేగంగా వచ్చిన ట్రైన్ అతడిని ఢీకొట్టింది.

ఎన్సీఆర్బీ రికార్డుల ప్రకారం

Advertisement

ఈ ప్రమాదంలో తుషార్ అక్కడికక్కడే మృతి చెందారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) ఇటీవలి నివేదిక ప్రకారం 2023లో ఉత్తరప్రదేశ్‌లో అత్యధిక రైల్వే క్రాసింగ్ ప్రమాదాలు జరిగాయి. మొత్తం 2,483 కేసుల్లో 1,025 కేసులు యూపీలో జరిగాయి. రైల్వే క్రాసింగ్ ప్రమాదాల్లో యూపీలో అత్యధిక మరణాలను నమోదు అయ్యాయి. మొత్తం 2,242 రైలు ప్రమాదాల్లో 1,007 మరణాలు యూపీలో సంభవించాయి.

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×