E-Paper
Advertisement

Student Suicide: ఇంజనీరింగ్ కాలేజీలో విషాదం.. క్లాస్‌ రూమ్‌లో ఉరివేసుకుని స్టూడెంట్ సూసైడ్

Student Suicide: ఇంజనీరింగ్ కాలేజీలో విషాదం.. క్లాస్‌ రూమ్‌లో ఉరివేసుకుని స్టూడెంట్ సూసైడ్
Advertisement

Student Suicide: నెల్లూరు జిల్లా శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజీలో విషాదం నెలకొంది. కాలేజీలో డిప్లొమా ఫస్ట్‌ ఇయర్ విద్యార్థి ఉదయ్.. క్లాస్ రూమ్‌లో ఉరేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. ఓ మహిళా లెక్చరర్ మందలించి, మాటలతో వేధించడంతో.. మనస్థాపానికి గురై విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఉదయ్‌ను పోరుమామిళ్లకు చెందిన విద్యార్థిగా గుర్తించారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించారు కాలేజీ నిర్వాహకులు.

విద్యార్థి ఆత్మహత్యతో ఆందోళన చేస్తున్న తోటి విద్యార్థులు..
విషయం విద్యార్థి కుటుంబ సభ్యులు కాలేజ్ వద్దకు చేరుకొని రోదిస్తున్నారు. ఉదయ్ క్లాస్‌మేట్స్ అందరూ ఆందోళనకు దిగారు. విద్యార్థి మృతిపై ఏబీవీపీ నాయకులు కాలేజీ ఎదుట బైఠాయించి నిరసన తెలుపుతున్నారు.దీంతో కాలేజీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Also Read: మల్లన్నసేవలో ప్రధాని మోడీ.. సీఎం చంద్రబాబు, డీసీఎం పవన్‌తో కలిసి శ్రీశైలంలో పర్యటన

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×