BigTV English

Rana – Venkatesh: కోర్టులో రానా, వెంకటేష్‌లకు ఝలక్‌.. విచారణకు హాజరుకావాల్సిందేనంటూ

Rana – Venkatesh: కోర్టులో రానా, వెంకటేష్‌లకు ఝలక్‌.. విచారణకు హాజరుకావాల్సిందేనంటూ
Advertisement


Venkatesh and Rana at Nampally Court: దక్కెన్కిచెన్కూల్చివేత కేసులో నాంపల్లి హైకోర్టు దగ్గుబాటి హీరోలు విక్టరీ వెంకటేష్‌, హీరో రానాలు ఝలక్ఇచ్చింది. నేడు (అక్టోబర్‌ 16) నాంపల్లి కోర్టులో విచారణకు వెంకటేష్‌, రానా, సురేష్బాబు, అభిరాంలు హాజరయ్యారైన సంగతి తెలిసిందే. గత కొన్ని నెలలుగా ఫిలిం నగర్లోని భూవివాదం కేసులో తరచూ వీరు కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. గురువారం కేసు విచారణ నేపథ్యంలో నేడు ఉదయం నాంపల్లి కోర్టు హాజరయ్యారు. తాజాగా కేసులో కోర్టు కీలక తీర్పు వెలువరించింది.

సీరియస్ అయిన కోర్టు

కేసులో కోర్టు విచారణకు హాజరుకావాల్సిందేనని హీరో వెంకటేష్‌, రానా, అభిరామ్‌, దగ్గుబాటి సురేష్బాబులను ఆదేశించింది. వచ్చేనెల నవంబర్‌ 14 కోర్టు విచారణకు తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనని తెలిపింది. పర్సనల్ బాండ్ సమర్పించేందుకు ఖచ్చితంగా కోర్టుకు రావాల్సిందేనని నాంపల్లి కోర్టు స్పష్టం చేసింది. కాగా రెండు నెలల క్రితం తన రెస్టారెంట్ని కూల్చివేశారంటూ దక్కన్కిచెన్యజమాని దగ్గుబాటి ఫ్యామిలీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయంలో తనకు న్యాయం చేయాలంటూ అతడు కోర్టును ఆశ్రయించారు.


కాలయాపన చేస్తున్న దగ్గుబాటి ఫ్యామిలీ

అయితే కేసులో విచారణకు రావాలని రానా, వెంకటేష్‌, సురేష్బాబు, అభిరామ్లకు నాంపల్లి కోర్టు పలుమార్లు నోటీసులు ఇచ్చింది. అయితే వారు విచారణకు హాజరకాకుండ కాలాయాపన చేస్తున్నారు. తరచూ విచారణ వాయిదా వేస్తూ కోర్టు రావడం లేదు. క్రమంలో నేటి విచారణలో దగ్గుబాటి హీరోలపై న్యాయస్థానం సీరియస్అయినట్టు తెలుస్తోంది. గత నెల ఆగష్టు 1 విచారణకు రాకపోవడంపై కోర్టు వారికి చీవాట్లు పెట్టినట్టు సమాచారం. ఆగష్టు 1 జరగాల్సిన విచారణ నేటికి వాయిదా పడిన సంగతి తెలిసిందే. క్రమంలో తప్పకుండ కోర్టు విచారణ హాజరు కావాల్సిందేనని, నిర్లక్ష్యం చేస్తే కేసులు తప్పవని వారిని న్యాయస్థానం హెచ్చరించింది

కాగా కొంతకాలంగా డెక్కన్కిచెన్హోటల్పై దగ్గుబాటి ఫ్యామిలీకి వివాదం నెలకొంది. స్థలం తమదంటే తమదని ఇరు వర్గాలు చెబుతున్నాయి. క్రమంలో 2022 నవంబర్లో జీహెచ్ఎంసీ సిబ్బంది, బౌనర్సతో కలిసి డెక్కన్కిచెన్హోటల్ను ధ్వంసం చేసింది దగ్గుబాటి ఫ్యామిలీ. క్రమంలో అతడు హోటల్యాజమాని కోర్టు ఆశ్రయించారు. దీంతో స్థలంపై జోక్యం చేసుకోవద్దని దగ్గబాటి ఫ్యామిలికి కోర్టు ఆదేశాలను జారీ చేసింది. అయినా కూడా దగ్గుబాటి కుటుంబం న్యాయస్థానం ఆదేశాలను సైతం దిక్కరించి హోటల్ను కూల్చివేసింది. దాంతో హాటల్యజమాని నందకుమార్పోలీసులను ఆశ్రయించి వారిపై కేసు నమోదు చేశారు. పలు విచారణ అనంతరం కేసు నాంపల్లి కోర్టుకు బదిలీ చేశారు. కేసుపై విచారణ కోసం కోర్టు రావాలని పలుమార్లు నోటీసులు ఇవ్వగా దగ్గుబాటి హీరోలు హాజరవకుండ తప్పించుకుంటున్నారు. క్రమంలో నేటి విచారణలో వారి తీరుని న్యాయస్థానం తప్పుబట్టింది. ఎట్టి పరిస్థిల్లోనూ కోర్టుకు హాజరవ్వాల్సిందేనని, నవంబర్‌ 14 జరిగే విచారణకు తప్పుకుండ హాజరవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది.

Related News

Chiranjeevi: మెగాస్టార్ తో క్రికెటర్ తిలక్ వర్మ.. చిరు ఘన సత్కారం!

 Hathya Film: హత్య మూవీకి షాక్.. 5 కోట్ల పరువు నష్టం దావా

HBD Hema Malini: ఏజ్ లెస్..77 ఏళ్లలో కూడా స్టిల్ యంగ్.. ఫిట్ నెస్ సీక్రెట్ ఏంటో తెలుసా?

Bahubali The Epic: సెన్సార్ పూర్తి చేసుకున్న బాహుబలి ది ఎపిక్.. రన్ టైం ఎంతంటే?

Kriti Sanon: ఇంటర్నేషనల్ స్టేజ్‌పై ప్రభాస్ బ్యూటీ.. తొలి భారతీయ నటిగా గుర్తింపు!

HBD Prithvi Raj Sukumaran: గాయకుడి నుండి నటుడిగా, దర్శకుడిగా.. పృథ్వీరాజ్ ఆస్తులు ఎన్ని కోట్లంటే?

Bandla Ganesh: అది పీకుతా.. ఇది పీకుతా అని చెప్పాల్సిన పనిలేదు.. నిర్మాతకు బండ్లన్న కౌంటర్

Samantha: జూబ్లీహిల్స్‌ ఓటర్ లిస్ట్‌లో రకుల్, తమన్నా, సమంత… మరి ఓటు ఎక్కడ వేస్తారు ?

Big Stories

×