E-Paper
Advertisement

Hyderabad News: భార్యభర్తల మధ్య గొడవలు.. భర్తని చంపేసిన భార్య, కోకాపేట్‌లో దారుణం

Hyderabad News: భార్యభర్తల మధ్య గొడవలు.. భర్తని చంపేసిన భార్య, కోకాపేట్‌లో దారుణం
Advertisement

Hyderabad News:  ఆ భార్యభర్తల మధ్య ఏం జరిగిందో తెలీదు. వారిద్దరి మధ్య విభేదాలు చల్లారలేదు. ఫలితంగా భర్తను ఈ లోకం నుంచి పంపేయాలని డిసైడ్ అయ్యింది ఆ ఇంటి ఇల్లాలు. కరెక్టుగా అలాగే చేసింది. చివరకు భర్తను చంపిసేంది భార్య. సంచలనం రేపిన ఈ ఘటన హైదరాబాద్ సిటీలోని కోకాపేట్ ప్రాంతంలో చోటు చేసుకుంది.

అస్సాంకి చెందిన భార్యాభర్తలు హైదరాబాద్‌లో కొన్నాళ్లుగా జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం ఆ జంట కోకాపేట్ ప్రాంతంలో నివాసం ఉంటోంది. స్థానికుల చెబుతున్న వివరాల మేరకు గురువారం రాత్రి దంపతుల మధ్య గొడవ జరిగింది. ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఆవేశం హద్దులు దాటడడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ ఇంటి ఇల్లాలు.. ఏకంగా కత్తితో భర్తపై దాడి చేసింది.

Advertisement

అతగాడి కేకలు విని స్థానికులు వెంటనే అక్కడికి వెళ్లారు. రక్తపు మడుగులో ఉన్న బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. ఈ ఘటనకు గురించి తెలియగానే పోలీసులు ఆసుపత్రికి వచ్చారు. కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

Advertisement

 

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×