Crime News: నడ్డిరోడ్డుపై యువకుడు కత్తితో హల్చల్ చేసిన సంఘటన సంచలనం రేపింది. అంబేత్కర్ సర్కిల్ పరిదిలో ఓ గుర్తు తెలియని యువకుడు కత్తితో తనగొంతుపై తాను దాడిచేసుకున్నాడు. దీంతో అది చూసిన స్ధానికులు భయాందోళనకు గురయ్యారు. అనంతరం స్ధానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువడిని అదుపులోకి తీసుకున్నారు.
Also Read: Buddhist Monks: నేడు హైదరాబాద్కు 3వ దమ్మ యాత్ర.. స్వాగతం పలకనున్న మంత్రి జూపల్లి!
తిరుపతి జిల్లా రేణిగుంట వద్ద అంచేత్కర్ చౌరస్తా వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు నడిరోడ్డుపైకి వచ్చి చూట్టూ గమనిస్తూ తన వెంటతెచ్చుకున్న కత్తితో అతని గొంతుపై తానే దాడిచేసుకున్నాడు. అది చూసిన స్ధానికులు ఒక్కసారిగా షాక్కి గురుయ్యారు. దాడిలో తీవ్ర రక్తంతో యువకుడు కనిపించే సరికి అక్కడి స్థానికులు భయంతో పరుగులు తీసారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. యువకుడిని దగ్గరఉన్న కత్తిని తీసుకోని కాపాడేందుకు ప్రయత్నించారు. ఈ సంఘటనపై కేసు నమొదుచేసుకొని ఆ యువకుడు ఎవరు?, ఎక్కడి నుండి వచ్చాడు, ఎందుకు తనపై తాను దాడి చేసుకున్నాడు అనేకోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
నడ్డిరోడ్డుపై యువకుడు హల్చల్
రేణిగుంట పట్టణం అంబేద్కర్ సర్కిల్ వద్ద కత్తితో గొంతు కోసుకున్న ఓ యువకుడు
భయాందోళనకు గురైన స్థానికులు, వాహనదారులు
ఘటనా స్థలానికి చేరుకుని యువకుడిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు
యువకుడి వివరాలపై పోలీసుల ఆరా
A young man slit his throat with a knife… pic.twitter.com/vLkTiAm0KA
— BIG TV Breaking News (@bigtvtelugu) February 18, 2026
Also Read: Dry Fruit Milk: డ్రై ఫ్రూట్ మిల్క్లో గంజాయి చాక్లెట్లు కలకలం