E-Paper
Advertisement

Sriramanavami Brahmotsavalu : నేటి నుంచి ఒంటిమిట్ట కోదండ రామాలయంలో బ్రహ్మోత్సవాలు.. 22న కల్యాణం

Sriramanavami Brahmotsavalu : నేటి నుంచి ఒంటిమిట్ట కోదండ రామాలయంలో బ్రహ్మోత్సవాలు.. 22న కల్యాణం
Advertisement

Vontimitta Kondanda Ramalayam : ఆంధ్రా అయోధ్యగా పేరొందిన ఒంటిమిట్ట కోదండ రామాలయంలో నేటి నుంచి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఆలయ కమిటీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రాంగణమంతటినీ శోభాయమానంగా తీర్చిదిద్దింది. విద్యుత్ దీపాలతో అలంకరించింది. ఉదయం ధ్వజారోహణంతో శ్రీరామనవమి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. 20న హనుమంత వాహనం, 21న గరుడసేవ నిర్వహించనున్నారు.

Also Read : బాలరాముడికి సూర్యతిలకం.. దర్శనమివ్వనున్న మహత్తర దృశ్యం

Advertisement

ఏప్రిల్ 22న.. అనగా చైత్ర పూర్ణిమ నాడు పండు వెన్నెలలో సీతారాములవారి కల్యాణాన్ని నిర్వహించనున్నారు. ఈ కల్యాణాన్ని కన్నులారా వీక్షించి తరించేందుకు భక్తులు తరలిరానున్నారు. భక్తులు కల్యాణాన్ని వీక్షించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక కల్యాణం రోజున ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. 26న నిర్వహించే పుష్పయాగంతో నవమి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. 11వ శతాబ్ధంలో నిర్మించిన ఒంటిమిట్ట కోదండ రామాలయంలో సీతారామలక్ష్మణుల మూలవిరాట్టులు మాత్రమే గర్భగుడిలో దర్శనమిస్తాయి.

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×