E-Paper
Advertisement

Ram Charan: ఆనంద్ మహీంద్రాను కలవడం సంతోషంగా ఉంది.. కేటీఆర్‌కు థాంక్యూ: రామ్ చరణ్

Ram Charan: ఆనంద్ మహీంద్రాను కలవడం సంతోషంగా ఉంది.. కేటీఆర్‌కు థాంక్యూ: రామ్ చరణ్

Ram Charan: దేశంలోనే మొట్టమొదటిసారి హైదరాబాద్‌లో ఫార్ములా-ఈ ప్రపంచ ఛాంపియన్ షిప్ జరగనుంది. శనివారం ఈ రేసింగ్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా హైటెక్ సిటీలోని టెక్ మహీంద్రా ఇన్ఫో సిటీ క్యాంపస్‌లో మహీంద్రా ఈ రేసింగ్ జనరేషన్ త్రీ కారు ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్, సినీనటుడు రామ్‌చరణ్, వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆనంద్ మహీంద్రా, ఆ కంపెనీ సీఈఓ, ఎండీ సి.పి. గుర్నానీ, మంత్రి కేటీఆర్‌లతో దిగిన ఫొటోలను రామ్‌చరణ్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఈ రేసింగ్‌తో ప్రపంచమంతా హైదరాబాద్ చుట్టే చూస్తుందని అన్నారు. అలాగే ఫార్ములా ఈ రేసింగ్ సక్సెస్ అవ్వాలని ఆకాంక్షిస్తూ.. ఈ రేసింగ్‌ను హైదరాబాద్‌కు తీసుకొచ్చిన మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×