BigTV English

Allu Arjun Case: అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్.. ప్రభుత్వానికే నోటీసులు జారీ

Allu Arjun Case: అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్.. ప్రభుత్వానికే నోటీసులు జారీ

Allu Arjun: అల్లు అర్జున్ కేసు ఇప్పుడిప్పుడే క్లోజ్ అయ్యేలా లేదు. సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ ను పోలీసులు  నిందితుడిగా ఛార్జ్ షీట్ లో చేర్చిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలోనే బన్నీని పోలీసులు రెండుసార్లు విచారించారు. అల్లు అర్జున్ పై  ఇప్పటికే ఢిల్లీలో కూడా కేసు నమోదు అయ్యింది.


తొక్కిసలాటలో రేవతి మృతి చెందిన విషయం బన్నీ తనకు తెలియదని ముందుచెప్పాడు. కానీ, పోలీసులు మాత్రం తాము ముందే చెప్పామని.. అయినా అల్లు అర్జున్ మాట వినలేదని చెప్పారు. ఇలా ఈ కేసులో పోలీసుల వెర్షన్ ఒకలా ఉంటే.. అల్లు అర్జున్ వెర్షన్ మరోలా ఉంది. విచారణలోకూడా  అల్లు అర్జున్ కు ఇవే ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఇక తాజాగా ఈ కేసు కీలక మలుపు తిరిగింది. అల్లు అర్జున్ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి NHRC కమిషన్ నోటీసులు పంపించడం చర్చనీయాంశంగా మారింది. సంధ్యా థియేటర్ దగ్గర లాఠీ ఛార్చ్  చేసిన పోలీసులపై మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీచేసింది. సంధ్య థియేటర్ దగ్గర లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.


లాయర్ రామారావు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేసిన సందర్భంలో NHRC కమిషన్ ఈ ఆదేశాలను జారీ చేసింది. నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని డీజీపీ జితేందర్ కు ఆదేశాలు పంపించింది. దీంతో ఈ కేసు మరింత క్లిష్టతరంగా మారింది. మరి ఈ నోటీసులపై పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×