Big Stories

Prabhas : తిరుపతిలో ప్రీరిలీజ్ ఈవెంట్.. శ్రీవారి సేవలో ఆదిపురుష్..

Adipurush movie pre release event(Latest Tollywood Updates): పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ తిరుమలను సందర్శించారు సాంప్రదాయ దుస్తులు ధరించిన స్వామివారి సేవలో పాల్గొన్నారు. మంగళవారం తెల్లవారుజామున ‘ఆదిపురుష్‌’ చిత్ర యూనిట్ తో కలిసి తిరుమల చేరుకున్నారు. స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు.ఆ తర్వాత రంగనాయకుల మండపంలో వేదపండితులు ప్రభాస్‌కు వేదాశీర్వచనం చేశారు. తీర్థప్రసాదాలు అందించారు.

- Advertisement -

మధ్యాహ్నం 3 గంటల వరకూ ప్రభాస్ తిరుమలలోనే బస చేస్తారు.మరోవైపు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా భారీగా తిరుమల చేరుకున్నారు. ప్రభాస్‌తో సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో వారిని కంట్రోల్ చేయడం భద్రతా సిబ్బంది కష్టపడ్డారు.

- Advertisement -

తిరుపతి తారకరామ స్టేడియంలో సాయంత్రం ఆదిపురుష్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో జరగనుంది. ఈ కార్యక్రమంలో ప్రభాస్‌ పాల్గొంటారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News