E-Paper
Advertisement

Pakistan: పాకిస్థాన్‌లో అంతుచిక్కని వ్యాధి కలకలం.. 18 మంది మృతి

Pakistan: పాకిస్థాన్‌లో అంతుచిక్కని వ్యాధి కలకలం.. 18 మంది మృతి
Advertisement

Pakistan: ఆర్థిక సంక్షోభంతో దాయాది దేశం పాకిస్థాన్ అతలాకుతలమవుతోంది. తినడానికి తిండి లేక జనాలు అల్లాడిపోతున్నారు. గతేడాది సంభవించిన వరదల కారణంగా సంక్షోభం మరింత తీవ్రతరమైంది. సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు పాక్ శతవిధాలుగా ప్రయత్నిస్తోంది.

ఈక్రమంలో పాక్‌కు మరో చిక్కొచ్చి పడింది. కరాచీలో అంతుచిక్కని వ్యాధి కలకలం రేపుతోంది. గడిచిన 15 రోజుల్లో ఈ వ్యాధి భారిన పడి 18 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారు.

Advertisement

వైద్యుల బృందం వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతానికి చేరుకొని పరిశోధనలు చేస్తోంది. వ్యాధి సోకిన వారిలో తీవ్ర జ్వరం, దగ్గు, గొంతు వాపుతో పాటు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలను గుర్తించారు.

Tags

Related News

హౌతీలు ప్రకటన.. బాబ్‌ ఎల్‌-మాండెబ్‌ జలసంధి మూసివేత, ప్రపంచ దేశాల్లో గుబులు

పశ్చిమాసియాలో యుద్ధ భేరి.. ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా.. హర్మూజ్ జలసంధిలో తీవ్ర ఉద్రిక్తత!

ఆకస్మిక వరదల్లో కొట్టుకుపోయిన అఫ్గానిస్తాన్‌.. 20 మంది మృతి, 100 మంది గల్లంతు

అయ్యబాబోయ్.. ‘సైకిల్ అంబులెన్స్’ అంట.. నెట్టింట మళ్లీ జోకర్ అయిన పాక్!

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

Big Stories

Advertisement
×