E-Paper
Advertisement

Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల రగడ.. 32 మంది మృతి!

Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల రగడ.. 32 మంది మృతి!
Advertisement

Bangladesh quota violence: బంగ్లాదేశ్‌లో అల్లర్లు హింసాత్మకంగా మారాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు రద్దు చేయాలంటూ విద్యార్థులు చేపట్టిన నిరసనలతో బంగ్లాదేశ్ అట్టుడుకుతోంది. ఈ అల్లర్లో ఇప్పటివరకు 32 మంది చనిపోయారు. 2,500మందికి పైగా గాయపడ్డారు. ఆ దేశ ప్రధాని షేక్ హసీనా తీసుకున్న నిర్ణయంతో ఆందోళనలు మొదలైన సంగతి తెలిసిందే. అయితే ప్రజలు శాంతియుతంగా ఉండాలని, నిరసనలు ఆపేయాలని ప్రధాని చెప్పిన మరుసటి రోజే ప్రభుత్వ బ్రాడ్ క్యాస్టర్ నెట్వర్క్ భవనానికి ఆందోళనకారులు నిప్పంటించారు. దీంతో అల్లర్లు మరింత ఉద్రిక్తతగా మారాయి.

Tags

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×