E-Paper
Advertisement

Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల రగడ.. 32 మంది మృతి!

Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల రగడ.. 32 మంది మృతి!
Advertisement

Bangladesh quota violence: బంగ్లాదేశ్‌లో అల్లర్లు హింసాత్మకంగా మారాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు రద్దు చేయాలంటూ విద్యార్థులు చేపట్టిన నిరసనలతో బంగ్లాదేశ్ అట్టుడుకుతోంది. ఈ అల్లర్లో ఇప్పటివరకు 32 మంది చనిపోయారు. 2,500మందికి పైగా గాయపడ్డారు. ఆ దేశ ప్రధాని షేక్ హసీనా తీసుకున్న నిర్ణయంతో ఆందోళనలు మొదలైన సంగతి తెలిసిందే. అయితే ప్రజలు శాంతియుతంగా ఉండాలని, నిరసనలు ఆపేయాలని ప్రధాని చెప్పిన మరుసటి రోజే ప్రభుత్వ బ్రాడ్ క్యాస్టర్ నెట్వర్క్ భవనానికి ఆందోళనకారులు నిప్పంటించారు. దీంతో అల్లర్లు మరింత ఉద్రిక్తతగా మారాయి.

Tags

Related News

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

Big Stories

Advertisement
×