E-Paper
Advertisement

Beijing : కావాలనే కరోనా అంటించుకున్నా : సింగర్ జేన్ ఝాంగ్

Beijing : కావాలనే కరోనా అంటించుకున్నా : సింగర్ జేన్ ఝాంగ్
Advertisement

Beijing : చైనాలో ఓ వైపు కరోనా విలయతాండవం చేస్తుంటే.. మరోవైపు చైనాలోని ప్రముఖ సింగర్ జేన్ ఝాంగ్ చర్యలు ఇప్పుటు హాట్ టాపిక్‌గా మారాయి. ‘న్యూ ఇయర్ వేడుల్లో ఇబ్బంది అవుతుందని..ఇప్పుడు కరోనా వైరస్ కావాలని అంటించుకున్నా’ అని ఆ ప్రముఖ సింగర్ ప్రకటించింది. ఈ వయవహారంపై నెటిజన్లు ఆ సింగర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.

ప్రస్తుతం చైనాలో కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రామన్ బిఎఫ్ 17’ అక్కడ అందరి ప్రాణాలతో చలగాటం అడుతోంది. అనేకమంది మృత్యువాత పడుతున్నాయి. మార్చురీలు చాలక ఆసుపత్రి యాజమాన్యం, సామాన్యులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మరో వైపు..రానున్న మూడు నెలల్లో చైనాలో లక్షల్లో చనిపోతారనే వార్త కూడా వినిపించిన విషయం తెలిసిందే.

Advertisement

ఇలాంటి భయానక పరిస్థితిలో సింగర్ జేన్ ఝాంగ్ వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. సింగర్ జేన్ మాట్లాడుతూ.. కరోనా పేశంట్ల దగ్గరికి నేరుగా వెళ్లి కొంత సేపు గడిపానని చెప్పుకొచ్చింది. ఆ తరువాత తనకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని తెలిపింది. న్యూ ఇయర్ సమయానికి కరోనా తగ్గి కోలుకుంటానని..ఇక కోవిడ్ మళ్లీ వచ్చే అవకాశాలు చాలా తక్కువ అని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. జేన్ ఝాంగ్ ‌పై అనేక విమర్శలు రావడంతో ఆమె ఆ పోస్టును డిలీట్ చేసింది.

Related News

తగలబడిన పెర్రీ.. ఐదుగురు మృతి, 80 మంది మిస్సింగ్, ఫిలిప్పిన్స్‌‌లో ఘోరం

ప్రపంచ అధినేతల జీతాల లిస్ట్ ఇదే, సింగపూర్ ప్రధాని సాలరీ చూస్తే నోరెళ్లబెడతారు!

అమ్మబాబోయ్.. నూడుల్స్‌లో బతికున్న ఎలుక పిల్ల.. రెస్టారెంట్‌పై కేసు నమోదు!

నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. మానవుల మూత్రం వల్ల అతిపెద్ద ముప్పు? పరిశోధనలో కొత్త విషయాలు

మిస్‌‌ వరల్డ్‌‌-2026 పోటీలు.. జోహెరి మెలాకు ప్రపంచ సుందరి కిరీటం, వియత్నాంలో అంగరంగ..

వివాహంలో భారీ అగ్నిప్రమాదం.. స్పాట్‌లో 22 మంది మృతి, కాంగోలో ఘటన

ఆఫ్రికా పెరిగింది, అమెరికా అలిగింది.. కొత్త ప్రపంచ పటానికి UN ఆమోదం

నేపాల్‌పై ప్రకృతి కన్నెర్ర.. భారీగా విరిగిన కొండచరియలు, నది ప్రవాహానికి అంతరాయం

Big Stories

Advertisement
×