E-Paper
Advertisement

Dirty Man : డర్టీ మ్యాన్ “అమౌ హజీ” ఇక లేరు..

Dirty Man : డర్టీ మ్యాన్ “అమౌ హజీ” ఇక లేరు..
Advertisement

Dirty Man : ప్రపంచంలోనే అత్యంత మురికి మనిషిగా గుర్తింపు పొందిన అమౌ హజీ.. 94ఏళ్ల వయసులో మృతి చెందారు. ఇరాన్‌లోని డెగాహ్ గ్రామంలో అమౌ హజీ గత 60 ఏళ్లుగా స్నానం చేయకుండా అలాగే ఉన్నారు. స్నానం చేస్తే ఆరోగ్యం పాడవుతుందనేది ఆయన నమ్మకం. దీంతో ఆయన టెహ్రాన్‌లోనే డెగాహ్ గ్రామంలో ఓ గుడిసెలో స్నానం చేయకుండా అలాగే ఉన్నారు.

అమో హజీపై 2013లో “ద స్ట్రేంజ్ లైఫ్ ఆఫ్ అమౌ హజీ” అనే డాక్యుమెంటరీ రిలీజ్ అయింది. అమౌ హజీకి గతంలో స్నానం చేయించడానికి ప్రయత్నించి విఫలం అయ్యారు. స్నానం చేయించడానికి వెహికల్‌లో తరలిస్తుంటే వెంటనే దాంట్లో నుంచి బయటకి దూకేసాడు. అమో హజీకి వైద్యులు ఎన్ని మెడికల్ పరీక్షలు చేసినా నెగిటివ్‌గా తేలింది. హెచ్‌ఐవీ, హెపటైటిస్ పరీక్షలు చేసినా నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. వీధుల్లో చనిపోయిన మృగజీవాల మాంసాన్నే ఆహారంగా తీసుకుంటాడు అమో హజీ.. దీంతో ఆయన బాడీలో ట్రైకినోసిన్ అనే బ్యాక్టీరియా ఉన్నట్లు వైద్యులు కనుగ్గొన్నారు. ప్రపంచంలోనే అత్యంత మురికైన వ్యక్తిగా రికార్డ్ కొట్టినప్పటికీ మరణించడంతో ఇప్పుడా స్థానాన్ని భారత్‌కు చెందిన “కలౌ” దక్కించుకున్నాడు. ఈయన వారణాసి శివారులో ఉంటున్న సాధువు.. 30 ఏళ్లుగా స్నానం చేయలేదు.

Tags

Related News

అయ్యబాబోయ్.. ‘సైకిల్ అంబులెన్స్’ అంట.. నెట్టింట మళ్లీ జోకర్ అయిన పాక్!

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

Big Stories

Advertisement
×