E-Paper
Advertisement

Dirty Man : డర్టీ మ్యాన్ “అమౌ హజీ” ఇక లేరు..

Dirty Man : డర్టీ మ్యాన్ “అమౌ హజీ” ఇక లేరు..
Advertisement

Dirty Man : ప్రపంచంలోనే అత్యంత మురికి మనిషిగా గుర్తింపు పొందిన అమౌ హజీ.. 94ఏళ్ల వయసులో మృతి చెందారు. ఇరాన్‌లోని డెగాహ్ గ్రామంలో అమౌ హజీ గత 60 ఏళ్లుగా స్నానం చేయకుండా అలాగే ఉన్నారు. స్నానం చేస్తే ఆరోగ్యం పాడవుతుందనేది ఆయన నమ్మకం. దీంతో ఆయన టెహ్రాన్‌లోనే డెగాహ్ గ్రామంలో ఓ గుడిసెలో స్నానం చేయకుండా అలాగే ఉన్నారు.

అమో హజీపై 2013లో “ద స్ట్రేంజ్ లైఫ్ ఆఫ్ అమౌ హజీ” అనే డాక్యుమెంటరీ రిలీజ్ అయింది. అమౌ హజీకి గతంలో స్నానం చేయించడానికి ప్రయత్నించి విఫలం అయ్యారు. స్నానం చేయించడానికి వెహికల్‌లో తరలిస్తుంటే వెంటనే దాంట్లో నుంచి బయటకి దూకేసాడు. అమో హజీకి వైద్యులు ఎన్ని మెడికల్ పరీక్షలు చేసినా నెగిటివ్‌గా తేలింది. హెచ్‌ఐవీ, హెపటైటిస్ పరీక్షలు చేసినా నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. వీధుల్లో చనిపోయిన మృగజీవాల మాంసాన్నే ఆహారంగా తీసుకుంటాడు అమో హజీ.. దీంతో ఆయన బాడీలో ట్రైకినోసిన్ అనే బ్యాక్టీరియా ఉన్నట్లు వైద్యులు కనుగ్గొన్నారు. ప్రపంచంలోనే అత్యంత మురికైన వ్యక్తిగా రికార్డ్ కొట్టినప్పటికీ మరణించడంతో ఇప్పుడా స్థానాన్ని భారత్‌కు చెందిన “కలౌ” దక్కించుకున్నాడు. ఈయన వారణాసి శివారులో ఉంటున్న సాధువు.. 30 ఏళ్లుగా స్నానం చేయలేదు.

Tags

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×