E-Paper
Advertisement

USA: మరోసారి కాల్పుల కలకలం.. ఏడుగురు దుర్మరణం

USA: మరోసారి కాల్పుల కలకలం.. ఏడుగురు దుర్మరణం
Advertisement

USA: అగ్రరాజ్యం అమెరికాలో కాల్పుల మోతమోగుతోంది. నిత్యం ఏదోఒక చోట కాల్పులు కలకలం సృష్టిస్తున్నాయి. అమాయకపు ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా కాలిఫోర్నియాలోని హాఫ్‌మూన్ బే ప్రాంతంలో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. రెండుచోట్ల జనాలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.

ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందగా.. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Advertisement

ఇటీవల చికాగోలో కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఇద్దరు తెలుగు విద్యార్థులపై నల్లజాతీయులు విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడడంతో వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అందులో హైదరాబాద్‌కు చెందిన నందపు దేవ్‌శిష్ అనే విద్యార్థి మృతి చెందగా.. చరణ్ అనే యువకుడు చికిత్స పొందుతున్నాడు.

Indians: విదేశాలకు క్యూ కడుతున్న భారతీయులు.. దేశాన్ని వీడిన 1.8 కోట్ల మంది

Advertisement

Pak woman: గేమింగ్ యాప్‌లో ప్రేమాయణం.. దేశం దాటి వచ్చిన యువతి.. చివరికి..

Related News

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

బీచ్‌లో గుండె గుభేల్.. నడినెత్తి మీద నుంచి దూసుకెళ్లిన యుద్ధ విమానాలు.. గాల్లోకి ఎగిరిన టెంట్లు!

Big Stories

Advertisement
×