E-Paper
Advertisement

Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలున్నాయా?

Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలున్నాయా?

Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. పపువా ప్రాంతంలో వచ్చిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2 గా నమోదైంది. మరికొన్ని చోట్ల 6.3, 6.5గా నమోదైంది. శనివారం రాత్రి 10.46 గంటలకు భూకంపం రాగా.. భూకంప కేంద్రాన్ని 77 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటివరకూ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అక్కడి మీడియా వెల్లడించింది.

అలాగే భూకంపం కారణంగా ఎలాంటి సునామీలు వచ్చే ప్రమాదం లేదని వాతావరణ విభాగం తెలిపింది. కానీ.. మరికొన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. భూకంపం సంభవించిన ప్రాంతం జయపురాలోని అబేపురాకు ఈశాన్యంగా 162 కిలోమీటర్ల దూరంలో ఉంది. దాని లోతు 10 కిలోమీటర్ల దిగువన ఉంది.

27 కోట్ల జనాభా ఉన్న ఇండోనేషియాలో తరచూ భూప్రకంపనలు వస్తుంటాయి. నవంబర్ 21న పశ్చిమ జావాలో 5.6 తీవ్రతతో వచ్చిన భూకంపం వల్ల 331 మంది మరణించగా.. 600 మందికి పైగా గాయపడ్డారు. 2018లో సులవేసిలో సంభవించిన భూకంపం, సునామీ 4340 మందిని బలితీసుకుంది.

Tags

Related News

Big Shock To Trump: ట్రంప్‌కు ఊహించని ఝలక్.. షాకిచ్చిన వార్ పవర్స్, ఆపరేషన్ ‘ఎపిక్ ఫ్యూరీ’ క్లోజ్

Kuwait Airport: ఇరాన్ మిస్సైళ్ల దాడులు.. కువైట్‌ ఎయిర్‌పోర్ట్ డ్యామేజ్, విమాన సర్వీసులు రద్దు

మరో బాంబ్‌ పేల్చిన అమెరికా.. భారత్‌పై అదనపు సుంకాలకు ప్రతిపాదన, ఏకంగా 12 శాతం

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ వరుస దాడులు, ఖేష్మ్ ద్వీపంపై

ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. ఇకపై మాటలు-చర్చల్లేవ్, హోర్మూజ్ జలసంధి మాటేంటి?

ఇరాన్‌లో ఇంటిపోరు మొదలైందా? అధ్యక్షుడు మసూద్‌ నిర్ణయం వెనుక, అసలేం జరుగుతోంది?

రూటు మార్చిన అమెరికా.. ఇరాన్‌పై మెరుపు దాడులు, రాడార్- డ్రోన్ వ్యవస్థలు డ్యామేజ్

హోర్ముజ్ జలసంధిలో హై టెన్షన్.. ఇరాన్ సైనిక క్యాంప్‌పై అమెరికా దాడి, కవ్వింపు చర్యలు డీల్ కోసమా?

Big Stories

×