E-Paper
Advertisement

Israel A year of war: 365 రోజులు.. 26,000 రాకెట్లు.. 720 మంది దుర్మరణం.. ఐడీఎఫ్ కీలక డేటా రిలీజ్

Israel A year of war: 365 రోజులు.. 26,000 రాకెట్లు.. 720 మంది దుర్మరణం.. ఐడీఎఫ్ కీలక డేటా రిలీజ్
Advertisement

26,000 rockets fired at Israel in IDF data: ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసి నేటితో ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) కీలక డేటా విడుదల చేసింది. గాజా పట్టణంలో 17,000 మంది హమాస్ ఆపరేటివ్‌లను చంపారు. అలాగే అక్టోబరు 7న ఇజ్రాయెల్‌లో 1,000 మంది ఉగ్రవాదులను అంతం చేసినట్లు ప్రకటించింది.

అలాగే ఈ గ్రూపును పూర్తిగా ధ్వంసం చేసినట్లు తెలిపింది. ఇందులో 30 మంది హమాస్‌ బెటాలియన్‌, 165 మంది కంపెనీ కమాండర్లు ఉన్నారని తెలిపింది. 2023 అక్టోబరు 7న యుద్ధం ప్రారంభమై ఏడాది పూర్తయింది. ఇందులో భాగంగానే ఇజ్రాయెల్‌పై ప్రయోగించిన రాకెట్ల సంఖ్య నుంచి దాని కార్యకలాపాలపై కొత్త డేటాను సోమవారం ప్రచురించింది.

Advertisement

గాజా ప్రాంతంలో 40,300 లక్ష్యాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపామని మొత్తం 4,700 సొరంగ ప్రవేశ మార్గాలను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. అక్టోబర్ 8న లెబనాన్‌లోని హెజ్‌బొల్లా వారి మీద దాడులు ప్రారంభించారని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఈ ఎదురు దాడుల్లో మొత్తం 800 మంది చనిపోయినట్లు ప్రకటించింది. ఇదే సమయంలో 11,000 హెజ్‌బొల్లా స్థావరాలను పేల్చేసినట్లు నివేదికలో పేర్కొంది.

Also Read: మస్క్ మామ బంపర్ ఆఫర్.. అలా చేస్తే రూ.4 వేలు ఇస్తాడట, చంపేద్దాం అనుకుంటున్నాడా?

Advertisement

అదే విధంగా ఈ ఏడాది కాలంలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇజ్రాయెల్‌పై 26వేల రాకెట్లు, క్షిపణులు, డ్రోన్‌ల దాడులు జరిగాయి. ఇందులో గాజా నుంచి 13,200, లెబనాన్‌ నుంచి 12,400 దూసుకొచ్చినట్లు తెలిపారు. అలాగే గాజాలో 41,000 మంది పాలస్తీనియన్లు చనిపోయినట్లు హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Related News

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

Big Stories

Advertisement
×