E-Paper
Advertisement
HongKong fire accident: హాంగ్‌కాంగ్ ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగింది? అంత త్వరగా మంటలు వ్యాపించడానికి కారణాలేమిటీ?
Train Accident: రైలు ఢీకొని.. 11 మంది రైల్వే కార్మికులు దుర్మరణం
Bangladesh News: వెంటాడుతున్న అగ్నిప్రమాదాలు, ఈసారి ఢాకా వంతు, 1500 ఇళ్లు దగ్ధం
America News: వైట్‌హౌస్ సమీపంలో కాల్పులు.. ఉలిక్కిపడిన అధ్యక్షుడు ట్రంప్, ఇద్దరు సైనికుల పరిస్థితి

America News: వైట్‌హౌస్ సమీపంలో కాల్పులు.. ఉలిక్కిపడిన అధ్యక్షుడు ట్రంప్, ఇద్దరు సైనికుల పరిస్థితి

America News: అగ్రరాజ్యం అమెరికా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వాషింగ్టన్‌ డీసీలో కాల్పుల కలకలం రేపింది. అమెరికా అధ్యక్షుడు భవనం వైట్‌హౌస్‌కు కూతవేటు దూరంలో ఈ ఘటన జరిగింది. ఈ కాల్పుల్లో ఇద్దరు నేషనల్ గార్డ్ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉందని అక్కడి పోలీసులు వర్గాలు చెబుతున్నాయి. వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అమెరికాలోని వైట్‌హౌస్ సమీపంలో కాల్పుల కలకలం అమెరికా కాలమానం ప్రకారం.. బుధవారం ఉదయం అమెరికా అధ్యక్షుడి భవనం సమీపంలో కాల్పులు […]

Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో 2వేల అపార్ట్ మెంట్స్, ఇప్పటికే నలుగురు మృతి
Imran Khan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హత్య? జైలు వద్ద అభిమానుల ఆందోళన
India vs China: చైనా వక్రబుద్ధి.. భారతీయురాలిపై వింత వేధింపులు
Rain Alert: బీభత్సం సృష్టిస్తున్న వర్షాలు.. 16 జిల్లాలను ముంచెత్తిన వరదలు..

Rain Alert: బీభత్సం సృష్టిస్తున్న వర్షాలు.. 16 జిల్లాలను ముంచెత్తిన వరదలు..

Rain Alert: ఈ సంవత్సరం వర్షాలు పగబట్టినట్టుగా ఉంది. చలికాలం వచ్చిన వర్షాలు మాత్రం ఆగడం లేదు.. పలు ప్రాంతాల్లో తుఫాను ప్రభావంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా చాలా మంది వరదల్లో కొట్టుకుపోతున్నారు కూడా.. అయితే ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో భారీ వర్షాలు కురవడంతో అక్కడి ప్రాంతం మొత్తం అల్లకల్లోలంగా మారిపోయింది. దక్షిణ థాయ్‌లాండ్, మలేషియాలో బీభత్సం సృష్టిస్తున్న వరదలు.. దక్షిణ థాయ్‌లాండ్, మలేషియాలో బీభత్సమైన వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ థాయ్‌లాండ్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. […]

Pakistan:  కాల్పులతో దద్దరిల్లిన పాకిస్థాన్, పారామిలిటరీ ఆఫీసుపై ఆత్మాహుతి దాడి, షాకైన ప్రభుత్వం

Pakistan: కాల్పులతో దద్దరిల్లిన పాకిస్థాన్, పారామిలిటరీ ఆఫీసుపై ఆత్మాహుతి దాడి, షాకైన ప్రభుత్వం

Pakistan: పాకిస్థాన్‌లో ముష్కరులు తెగబడ్డారు. పెషావర్‌లోని ఆదేశ పారామిలిటరీ ప్రధాన కార్యాలయంపై ఈ ఉదయం ముష్కరులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించినట్టు అక్కడి పోలీసు అధికారులు ఓ వార్తా సంస్థకు తెలిపారు.రెండు శక్తివంతమైన పేలుళ్లు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. టెర్రిరిస్టులు-పాక్ బలగాల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఘటన వెనుక ఆత్మాహుతి దళాలు ఉండొచ్చని అంటున్నారు. కాల్పులతో దద్దరిల్లిన పాకిస్థాన్ సోమవారం ఉదయం పెషావర్‌లోని పాకిస్తాన్ పారా మిలిటరీ ప్రధాన కార్యాలయంపై ముష్కరులు […]

Byjus Ravindran: బైజూస్ రవీంద్రన్​ కు అమెరికా కోర్టు గట్టి షాక్.. రూ.9 వేల కోట్ల జరిమానా
Dubai Air Show: దుబాయ్ ఎయిర్‌ షోలో ప్రమాదం.. కుప్పకూలిన యుద్ధ విమానం, పైలట్ మృతి
Miss Universe 2025: ఈ ఏడాది విశ్వసుందరి మెక్సికో బ్యూటీ,  ఫాతిమా బాష్‌దే కిరీటం
Modi Trump Phone Call: ట్రంప్‌కు మోడీ ఫోన్ కాల్.. భారత్-పాక్‌పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
Peace Plan: రష్యా-ఉక్రెయిన్ శాంతి ప్రణాళిక.. ట్రంప్ 28 సూత్రాలు

Big Stories

Advertisement
×