E-Paper
Advertisement

USA Road Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్.. మృతుల్లో ముగ్గురు తెలుగు వాళ్లు!

USA Road Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్.. మృతుల్లో ముగ్గురు తెలుగు వాళ్లు!
Advertisement

Road accident n the United States five killed: ఆంధ్రప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుమంది మృతి చెందారు. ఇందులో ఏపీకి చెందిన ముగ్గురు ఉండగా..ఇద్దరు వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తులు ఉన్నట్లు గుర్తించారు. మృతుల్లో ఐదుగురు ప్రవాస భారతీయులు ఉండగా.. ఒక మహిళతోపాటు ముగ్గురు ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తులు ఉన్నారు.

వివరాల ప్రకారం.. అమెరికాలోని రాండాల్స్ సమీపంలో రాష్ట్ర రహదారిపై దక్షిణ బాన్ హామ్‌కు ఆరు మైళ్ల దూరంలో అమెరికా కాలమానం ప్రకారం సాయంత్రం 6.45 నిమిషాలకు రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందినట్లు టెక్సాస్ పబ్లిక్ సేఫ్టీ వర్గాలు వెల్లడించాయి.

Advertisement

ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిలో ఒకరు తిరుపతి జిల్లాలోని గూడురు, ఇద్దరు శ్రీకాళకాస్తికి చెందిన వారు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లారు.

అయితే మృతుల్లో తిరుపతి జిల్లాలోని గూడురుకు చెందిన తిరుమూరు గోపి, శ్రీకాళహస్తికి చెందిన రాజినేని శివ, హరిత ఉన్నారు. ఈ ప్రమాదంలో హరిత భర్త చెన్ను సాయికి తీవ్రంగా గాయాలైనట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.

Advertisement

Also Read: కిమ్ మామా మజాకా.. కోపంతో సౌత్ కొరియా రోడ్లు పేల్చివేత!

ఈ ప్రమాదంపై మృతుల కుటుంబాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంతరం పలువురు సంతాపం తెలిపారు. ఇదిలా ఉండగా, ఇటీవల అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణలోని హైదరాబాద్ వ్యక్తులు ముగ్గురు మరణించిన సంగతి తెలిసిందే.

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×