E-Paper
Advertisement

South Korea Stampede : సౌత్ కొరియాలో తొక్కిసలాట.. 151 మందికి పైగా మృతి..

South Korea Stampede :  సౌత్ కొరియాలో తొక్కిసలాట.. 151 మందికి పైగా మృతి..
Advertisement

South Korea Stampede : హాలోవీన్ వేడుక సందర్భంగా ఒక్కసారి వేళంమది రావడంతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. దీంతో తొక్కిసలాటలో సుమారు 151 మందికి పైగా మృతి చెందారు. ఈ దుర్ఘటన దక్షిణ కొరియాలోని సియోల్‌లో చోటుచేసుకుంది. హాలోవీన్‌ను ఉత్సాహంగా జరుపుకోవడానికి వేల మంది అక్కడికి వచ్చారు.. అప్పుడే ఓ సినీతార అక్కడికి వచ్చారనే వార్త అక్కడకి వచ్చిన వారికి తెలిసింది. దీంతో వారిని చూడడానికి అక్కడున్న వారు పరుగెత్తడంతో ఈ తొక్కిసలాట జరిగినట్లు చెబుతున్నారు.

తొక్కిసలాటలో చనిపోయిన అనేకమంది 20 ఏళ్ల లోపువారేనని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వీరిలో ఊపిరాడక.. గుండెపోటుతో చనిపోయిన వారే అధికంగా ఉన్నట్లు నిర్ధారించారు. తొక్కిసలాట జరుగుతున్నప్పడు అక్కడి దృష్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. అక్కడి సందుల్లో కదలలేక ఇరుక్కొని చనిపోయిన దృష్యాల సోషల మీడియాలో వైరల్ అవుతున్నాయి. సియోల్‌లోని ఇటేవాన్ ప్రాంతంలో ఈ ఘోరం జరిగింది. అక్కడ బార్లు, క్లబ్బులు, మాల్స్, రెస్టారెంట్లు అధికంగా ఉన్నాయి. సంఘటనా స్థలాన్ని ఆదేశ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ సందర్శించారు. అయితే ఈ దుర్ఘటనకు గల అసలైన కారణం ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు దీనిపై విచారణ చేస్తున్నారు.

Advertisement

Tags

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×