E-Paper
Advertisement

Two Telugu Girls Arrested in USA: ఇండియా పరువు తీసేశారు.. అమెరికాలో తెలుగు అమ్మాయిలు అరెస్ట్!

Two Telugu Girls Arrested in USA: ఇండియా పరువు తీసేశారు.. అమెరికాలో తెలుగు అమ్మాయిలు అరెస్ట్!
Advertisement

ఆ యువతులకు పోలీసులు సంకెళ్లు వేసి తీసుకెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అగ్రరాజ్యం చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో మనందరికి తెలిసిందే. చిన్న దొంగతనం చేసినా భారీగా శిక్షపడే అవకాశం ఉంటుంది అక్కడ. మరి చదువు కోసం దేశం కాని దేశం వెళ్లి దొంగతనానికి పాల్పడిన ఆ యువతులు అలా చోరీ కోసం ప్రయత్నించి ఇరుక్కుపోవడం సంచలనంగా మారింది.

Advertisement

అయితే అమెరికాలో మనదేశం లాగా బిల్లింగ్ ఉండదట. మనం కొన్న వస్తువులకు మనమే QR కోడ్ స్కాన్ చేసి బిల్లు చెల్లించాలట. అయితే వీరిద్దరు సొంతంగా బిల్లు చేసుకోవాల్సి రావడంతో హడావిడిలో మర్చిపోయామని, అవసరమైతే తీసుకున్న వస్తువులకు డబ్బులు ఎక్కువ చెల్లిస్తామని వాపోతున్నారు. అయినప్పటికి వారు చేసింది తప్పేనని.. పోలీసులు వారిద్దరిని అరెస్ట్ చేశారు.

Advertisement

Also Read: ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి, టార్గెట్ ఎయిర్ బేస్‌లు

కాగా.. అరెస్ట్ అయిన ఈ అమ్మాయిలు ఇద్దరూ తెలుగు రాష్ట్రాలకు చెందినవారిగా గుర్తించారు. వారిలో ఒకరిది హైదరాబాద్, మరొక అమ్మాయిది గుంటూరు. వీరిద్దరు అమెరికాలోని న్యూజెర్సీలోని స్టీవెన్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎంఎస్ చదువుతున్నారు. ఈ సంఘటన గత నెల 19న జరిగింది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి.. ఇలాంటి పనులు చేయడమేంటని అంటున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు.

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×