E-Paper
Advertisement

America : హిందూ ఆలయంపై దాడి .. భారత్ స్ట్రాంగ్ వార్నింగ్..

America : అమెరికాలో స్వామి నారాయణ్ మందిర్ దేవాలయంలో జరిగిన సంఘటనపై భారత ప్రభుత్వం స్పందించింది. తాజాగా ఈ సంఘటన పై కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పందించారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఆలయ గోడలపై భారత దేశానికి వ్యతిరేకంగా ఖలిస్తాన్ వర్గం వారు వివాద స్పంద వ్యాఖ్యలు రాసారు. ఆలయంలో ఖలిస్తాన్ కి అనుకూలంగా నినాదాలు రాశారు. అంతేకాకుండా ఆలయ పరిశర ప్రాంతాలను ధ్వంసం చేశారు.

America : హిందూ ఆలయంపై దాడి .. భారత్ స్ట్రాంగ్ వార్నింగ్..
Advertisement

America : అమెరికాలో స్వామి నారాయణ్ మందిర్ దేవాలయంలో జరిగిన సంఘటనపై భారత ప్రభుత్వం స్పందించింది. తాజాగా ఈ ఘటన పై కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పందించారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని.. ఆలయ గోడలపై భారత దేశానికి వ్యతిరేకంగా ఖలిస్తాన్ వర్గం వారు వివాదాస్పద వ్యాఖ్యలు రాసారు. ఆలయంలో ఖలిస్తాన్ కి అనుకూలంగా నినాదాలు రాశారు. అంతేకాకుండా ఆలయ పరిశర ప్రాంతాలను ధ్వంసం చేశారు.

ఈ ఘటన‌పై నెవార్క్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటన పై పోలీసులు పూర్తి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన డిసెంబర్ 22 న వెలుగులోకి వచ్చింది అని పోలీసులు వెల్లడించారు. అంతకు ముందు రోజు రాత్రి ఈ ఘటన చోటుచేస్కుందని పోలీసులు పేర్కొన్నారు.

Advertisement

ఇలాంటి ఘటనలకు పాల్పడేవారిని విడిచిపెట్టబోమని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ హెచ్చరించారు. తీవ్రవాదులు , వేర్పాటు వాదులు ఇతర ఏ వ్యతిరేక శక్తులకు తాము చోటు ఇవ్వమని ఆయన తెలిపారు. ఈ ఘటన భారతీయుల మనోభావాలను కించపరిచిందని తెలిపారు.

ఆలయంపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం అని శాన్ ఫ్రాన్సిస్కోలోని ఉన్న భారత రాయబార కార్యాలయం పేర్కొంది. శాన్ ఫ్రాన్సిస్కోలో ని భారత కాన్సులేట్ ఈ ఘటనపై అన్ని విధాల దర్యాప్తు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని యూఎస్ ప్రభుత్వానికి, పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది.

Tags

Related News

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

బీచ్‌లో గుండె గుభేల్.. నడినెత్తి మీద నుంచి దూసుకెళ్లిన యుద్ధ విమానాలు.. గాల్లోకి ఎగిరిన టెంట్లు!

Big Stories

Advertisement
×