E-Paper
Advertisement

Narendra Modi: ఉక్రెయిన్-రష్యా యుద్ధం.. మోదీ చెబితే పుతిన్ వింటాడు: అమెరికా

Narendra Modi: ఉక్రెయిన్-రష్యా యుద్ధం.. మోదీ చెబితే పుతిన్ వింటాడు: అమెరికా

Narendra Modi: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధం ప్రారంభమై దాదాపు ఏడాది కావస్తున్నా.. ముగింపు మాత్రం కనబడడం లేదు. పైగా రోజురోజుకు భీకరంగా మారుతోంది. ఇప్పటికే వేలాది మంది అమాయకపు ప్రజలతో పాటు ఇరు దేశాల సైనికులు ప్రాణాలు కోల్పోయారు. భారీగా ఆస్థినష్టం సంభవించింది. ఈ యుద్ధాన్ని ఆపేందుకు ఇప్పటికే పలు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. అయితే యుద్ధం ఆపడం ప్రధాని మోదీ చేతిలోనే ఉందని అమెరికా శ్వేతసౌధం వెల్లడించింది.

యుద్ధం ముగింపు విషయంలో ప్రధాని మోదీ.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ఒప్పించగలరని శ్వేతసౌధ ప్రతినిధి జాన్ కెర్బీ అన్నారు. ఉక్రెయిన్‌లో ప్రస్తుత పరిస్థితికి కారణమైన పుతిన్.. ఆ దురాక్రమణను మోదీ చెబితే ఇప్పటికిప్పుడు ఆపగలరని తెలిపారు. రోజరోజుకు పుతిన్ మిస్సైల్లతో దాడులు చేసి అక్కడి వ్యవస్థలను ధ్వంసం చేసి.. ఉక్రెనియన్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వెల్లడించారు.

Tags

Related News

Big Shock To Trump: ట్రంప్‌కు ఊహించని ఝలక్.. షాకిచ్చిన వార్ పవర్స్, ఆపరేషన్ ‘ఎపిక్ ఫ్యూరీ’ క్లోజ్

Kuwait Airport: ఇరాన్ మిస్సైళ్ల దాడులు.. కువైట్‌ ఎయిర్‌పోర్ట్ డ్యామేజ్, విమాన సర్వీసులు రద్దు

మరో బాంబ్‌ పేల్చిన అమెరికా.. భారత్‌పై అదనపు సుంకాలకు ప్రతిపాదన, ఏకంగా 12 శాతం

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ వరుస దాడులు, ఖేష్మ్ ద్వీపంపై

ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. ఇకపై మాటలు-చర్చల్లేవ్, హోర్మూజ్ జలసంధి మాటేంటి?

ఇరాన్‌లో ఇంటిపోరు మొదలైందా? అధ్యక్షుడు మసూద్‌ నిర్ణయం వెనుక, అసలేం జరుగుతోంది?

రూటు మార్చిన అమెరికా.. ఇరాన్‌పై మెరుపు దాడులు, రాడార్- డ్రోన్ వ్యవస్థలు డ్యామేజ్

హోర్ముజ్ జలసంధిలో హై టెన్షన్.. ఇరాన్ సైనిక క్యాంప్‌పై అమెరికా దాడి, కవ్వింపు చర్యలు డీల్ కోసమా?

Big Stories

×