E-Paper
Advertisement

Narendra Modi: ఉక్రెయిన్-రష్యా యుద్ధం.. మోదీ చెబితే పుతిన్ వింటాడు: అమెరికా

Narendra Modi: ఉక్రెయిన్-రష్యా యుద్ధం.. మోదీ చెబితే పుతిన్ వింటాడు: అమెరికా
Advertisement

Narendra Modi: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధం ప్రారంభమై దాదాపు ఏడాది కావస్తున్నా.. ముగింపు మాత్రం కనబడడం లేదు. పైగా రోజురోజుకు భీకరంగా మారుతోంది. ఇప్పటికే వేలాది మంది అమాయకపు ప్రజలతో పాటు ఇరు దేశాల సైనికులు ప్రాణాలు కోల్పోయారు. భారీగా ఆస్థినష్టం సంభవించింది. ఈ యుద్ధాన్ని ఆపేందుకు ఇప్పటికే పలు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. అయితే యుద్ధం ఆపడం ప్రధాని మోదీ చేతిలోనే ఉందని అమెరికా శ్వేతసౌధం వెల్లడించింది.

యుద్ధం ముగింపు విషయంలో ప్రధాని మోదీ.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ఒప్పించగలరని శ్వేతసౌధ ప్రతినిధి జాన్ కెర్బీ అన్నారు. ఉక్రెయిన్‌లో ప్రస్తుత పరిస్థితికి కారణమైన పుతిన్.. ఆ దురాక్రమణను మోదీ చెబితే ఇప్పటికిప్పుడు ఆపగలరని తెలిపారు. రోజరోజుకు పుతిన్ మిస్సైల్లతో దాడులు చేసి అక్కడి వ్యవస్థలను ధ్వంసం చేసి.. ఉక్రెనియన్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వెల్లడించారు.

Tags

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×