E-Paper
Advertisement

India Post Payments Bank: ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకులో జాబ్స్.. రూ.2లక్షల వరకు జీతం భయ్యా..!

India Post Payments Bank: ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకులో జాబ్స్.. రూ.2లక్షల వరకు జీతం భయ్యా..!

India Post Payments Bank: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (IPPB)లో నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం ఉద్యోగాల సంఖ్య: 68 ఉద్యోగాలు

ఇందులో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
1. అసిస్టెంట్ మేనేజర్ ఐటీ: 54
2. మేనేజర్ ఐటీ-(పేమెంట్ సిస్టమ్స్): 1
3. మేనేజర్ ఐటీ(ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, నెట్ వర్క్ అండ్ క్లౌడ్): 2
4. మేనేజర్- ఐటీ(ఎంటర్ ప్రైజ్ డేటీ వేర్ హౌస్): 1
5. సీనియర్ మేనేజర్- ఐటీ(పేమెంట్ సిస్టమ్స్): 1
6. సీనియర్ మేనేజర్- ఐటీ(ఇన్‌ఫ్రాస్ర్టక్చర్, నెట్ వర్క్ అండ్ క్లౌడ్): 1
7. సీనియర్ మేనేజర్- ఐటీ(వెండర్, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ మేనేజ్ మెంట్, ప్రొక్యూర్ మెంట్, పేమెంట్స్): 01
8. సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్(ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ)- కాంట్రాక్ట్: 7

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి బీఈ, బీటెక్(కంప్యూటర్ సైన్స్, ఐటీ, కంప్యూటర్ అప్లికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ స్టుమెంటేషన్) లేదా పీజీ(కంప్యూటర్ సైన్స్/ఐటీ/కంప్యూటర్ అప్లికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ స్ట్రుమెంటేషన్). లేదా బీఈ బీటెక్ (ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్) లేదా బీఎస్సీ(ఎలక్ట్రానిక్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి.

వయస్సు: 2024 డిసెంబర్ 1 నాటికి అసిస్టెండ్ మేనేజర్ 20 నుంచి 30 ఏళ్లు, మేనేజర్ ఉద్యోగానికి 23 నుంచి 35 ఏళ్ల మధ్య, సీనియర్ మేనేజర్ ఉద్యోగానికి 26 నుంచి 35 ఏళ్లు, సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్‌కు 50 ఏళ్ల వయస్సు మించకూడదు.

పే స్కేల్: ఉద్యోగాన్ని బట్టి నెలకు రూ.1,40,398 నుంచి రూ.2,25,937 వరకు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.750(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.150)

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ/ గ్రూప్ డిస్కషన్ లేదా ఆన్ లైన్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.

ముఖ్యమైనవి:
మొత్తం ఉద్యోగాలు: 68
దరఖాస్తు చివరి తేది: 2025 జనవరి 10

Related News

టాప్ కంపెనీల్లో ప్లేస్‌మెంట్స్.. ICFAI హైదరాబాద్ 2026 అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల

NEET Exam: నీట్ రీఎగ్జామ్ వ్యవహారం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

సీబీఎస్ఈ ఇంటర్‌లో ఆన్-స్క్రీన్ మార్కింగ్ వివాదం.. ఆ బాధ్యత నాదే-మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

సీబీఎస్ఈ ఇంటర్ రీవాల్యుయేషన్‌.. 4 లక్షల మంది విద్యార్థులు అప్లై.. ఒకరి పేపర్లు మరొకరి, పేరెంట్స్ షాక్

ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్.. ఇడ్లీ మొదలు, జూన్ 12 నుంచి అమలు

AP EDCET 2026 Result: ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు.. 99.3 శాతం ఉత్తీర్ణత, వారికి మంత్రి అభినందనలు

తెలంగాణలో ఎప్‌సెట్‌ ఫలితాలు-2026, కేవలం వారం రోజుల్లో, టాపర్స్ వీళ్లే

ఐఐటీ చేరేందుకు మరో పరీక్ష.. జేఈఈ అడ్వాన్సుడ్ నేడు, కొత్త మార్గదర్శకాలు

Big Stories

×