E-Paper
Advertisement

Manager Jobs: డిగ్రీ, బీటెక్ అర్హతతో ఉద్యోగాలు.. జీతం రూ.1,74,000.. ఇంకా వారం రోజులే గడువు

Manager Jobs: డిగ్రీ, బీటెక్ అర్హతతో ఉద్యోగాలు.. జీతం రూ.1,74,000.. ఇంకా వారం రోజులే గడువు

Manager Jobs: సీఏ, డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంబీఏ పాసైన అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్(IPPB)లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వారంలో రోజుల్లో ఉద్యోగానికి దరఖాస్తు గడువు ముగియనుంది. అర్హత ఉన్న అభ్యర్థులందరూ ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి.

నిరుద్యోగులకు ఇది మంచి అవకాశం. భారీ వేతనంతో కూడిన జీతాలు కల్పించబడును. ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్(IPPB)లో కాంట్రాక్ట్ విధానంలో మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. జనవరి 30న దరఖాస్తు గడువు ముగియనుంది.

ఇందులో మొత్తం ఉద్యోగాల సంఖ్య: 07

ఇందులో డిప్యూటీ  జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, సీనియర్ మేనేజర్, చీఫ్ కంప్లెన్స్ ఆఫీసర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

డిప్యూటీ మేనేజర్ -1

అసిస్టెంట్ జనరల్ మేనేజర్- 1

సీనియర్ మేనేజర్ -3

చీఫ్ కంప్లన్స్ ఆఫీసర్ -1

చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్-1

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో సీఏ, డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంబీఏ పాస్‌తో పాటు వర్క్ ఎక్స్ పీరియన్స్ కూడా చూస్తారు.

ఉద్యోగ ఎంపిక విధానం: ఆన్ లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

జీతం: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థికి నెలకు రూ.93,960- రూ.1,73,860 వేతనం ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తుకు చివరి తేది: 2025 జనవరి 30

అఫీషియల్ వెబ్ సైట్: www.ippbonline.com

Also Read: Jobs In CISF: భారీగా కానిస్టేబుల్ ఉద్యోగాలు.. టెన్త్ పాసైతే చాలు.. లాస్ట్ డేట్ ఇదే..

అర్హత ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోండి. ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయితే మంచి వేతనం కల్పించనున్నారు. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ ఉద్యోగానికి అప్లై చేయండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.

Related News

టాప్ కంపెనీల్లో ప్లేస్‌మెంట్స్.. ICFAI హైదరాబాద్ 2026 అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల

NEET Exam: నీట్ రీఎగ్జామ్ వ్యవహారం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

సీబీఎస్ఈ ఇంటర్‌లో ఆన్-స్క్రీన్ మార్కింగ్ వివాదం.. ఆ బాధ్యత నాదే-మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

సీబీఎస్ఈ ఇంటర్ రీవాల్యుయేషన్‌.. 4 లక్షల మంది విద్యార్థులు అప్లై.. ఒకరి పేపర్లు మరొకరి, పేరెంట్స్ షాక్

ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్.. ఇడ్లీ మొదలు, జూన్ 12 నుంచి అమలు

AP EDCET 2026 Result: ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు.. 99.3 శాతం ఉత్తీర్ణత, వారికి మంత్రి అభినందనలు

తెలంగాణలో ఎప్‌సెట్‌ ఫలితాలు-2026, కేవలం వారం రోజుల్లో, టాపర్స్ వీళ్లే

ఐఐటీ చేరేందుకు మరో పరీక్ష.. జేఈఈ అడ్వాన్సుడ్ నేడు, కొత్త మార్గదర్శకాలు

Big Stories

×