E-Paper
Advertisement

BREAKING: నీట్ పీజీ పరీక్ష వాయిదా

BREAKING: నీట్ పీజీ పరీక్ష వాయిదా

NEET PG Exam: నీట్ పీజీ పరీక్ష రాసే అభ్యర్థులకు ఇది బిగ్ అలెర్ట్. జూన్ 15న జరగాల్సిన నీట్ పీజీ-2025 ఎగ్జామ్ వాయిదా పడింది. సంపూర్ణ పారదర్శకత కోసం ఒకటే షిప్ట్ లో నిర్వహించాలన్న అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎగ్జామ్ ను వాయిదా వేస్తూ నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరిస్తూ.. మరిన్ని సెంటర్లలో ఎగ్జామ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొంది. త్వరలోనే రివైజ్డ్ డేట్ ను ప్రకటిస్తామని వివరించింది.

ALSO READ: C-DAC Recruitment: సీడ్యాక్‌లో 848 ఉద్యోగాలు.. ఈ అర్హత ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు..

Related News

టాప్ కంపెనీల్లో ప్లేస్‌మెంట్స్.. ICFAI హైదరాబాద్ 2026 అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల

NEET Exam: నీట్ రీఎగ్జామ్ వ్యవహారం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

సీబీఎస్ఈ ఇంటర్‌లో ఆన్-స్క్రీన్ మార్కింగ్ వివాదం.. ఆ బాధ్యత నాదే-మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

సీబీఎస్ఈ ఇంటర్ రీవాల్యుయేషన్‌.. 4 లక్షల మంది విద్యార్థులు అప్లై.. ఒకరి పేపర్లు మరొకరి, పేరెంట్స్ షాక్

ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్.. ఇడ్లీ మొదలు, జూన్ 12 నుంచి అమలు

AP EDCET 2026 Result: ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు.. 99.3 శాతం ఉత్తీర్ణత, వారికి మంత్రి అభినందనలు

తెలంగాణలో ఎప్‌సెట్‌ ఫలితాలు-2026, కేవలం వారం రోజుల్లో, టాపర్స్ వీళ్లే

ఐఐటీ చేరేందుకు మరో పరీక్ష.. జేఈఈ అడ్వాన్సుడ్ నేడు, కొత్త మార్గదర్శకాలు

Big Stories

×