E-Paper
Advertisement

BREAKING: నీట్ పీజీ పరీక్ష వాయిదా

BREAKING: నీట్ పీజీ పరీక్ష వాయిదా
Advertisement

NEET PG Exam: నీట్ పీజీ పరీక్ష రాసే అభ్యర్థులకు ఇది బిగ్ అలెర్ట్. జూన్ 15న జరగాల్సిన నీట్ పీజీ-2025 ఎగ్జామ్ వాయిదా పడింది. సంపూర్ణ పారదర్శకత కోసం ఒకటే షిప్ట్ లో నిర్వహించాలన్న అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎగ్జామ్ ను వాయిదా వేస్తూ నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరిస్తూ.. మరిన్ని సెంటర్లలో ఎగ్జామ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొంది. త్వరలోనే రివైజ్డ్ డేట్ ను ప్రకటిస్తామని వివరించింది.

ALSO READ: C-DAC Recruitment: సీడ్యాక్‌లో 848 ఉద్యోగాలు.. ఈ అర్హత ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు..

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×