BigTV English
Advertisement

Mahabaratham : పుణ్యానికి పోతే పాపం ఎదురైందని ఎందుకంటారు?

Mahabaratham : పుణ్యానికి పోతే పాపం ఎదురైందని ఎందుకంటారు?

Mahabaratham : మహాభారత గాథలో పైలుడి శిష్యుడు ఉదంకుడు గురుదక్షిణగా గురివిని కోర్కెపై పౌష్య మహారాజు వద్దకు వెళ్ళి కర్ణాభరణాలు అడుగుతాడు . దానికి మహారాజు ఒప్పుకొని , అతిథికి అందునా బ్రాహ్మణ పుత్రునికి ఆతిథ్యమిస్తే మహాపుణ్యమని తలుస్తాడు . భోజనం చేసి వెళ్ళమని చెబుతాడు పౌష్యుడు . చక్కటి భోజనాన్ని సిద్ధం చేయిస్తాడు . భోజనానికి ఉపక్రమిస్తుండగా ఉదంకుడికి భోజనంలో ఓ వెంట్రుక కనిపిస్తుంది . దానితో మండిపడి పౌష్యమహారాజును గుడ్డి వాడిని కమ్మని శాపం ఇస్తాడు . ఆ శాపానికి పౌష్యమహారాజు కన్నెర్ర చేస్తాడు . మునివాసం చేసిన వాడవు కదాని గౌరవిస్తే , పిలిచి విస్తరి వేస్తే పుణ్యానికి పోతే పాపం ఎదురయిందని నాకే శాపం ఇస్తావా ? అని ప్రతి శాపం ఇస్తాడు . తర్వాత ఇద్దరూ చింతిస్తారు . అదే వేరే గాథ . కొన్నిసార్లు పుణ్యానికి పోతే ఇలాగే జరుగుతుంది . మంచి పనయినా తరచి తరచి తగు వ్యక్తులకి చేస్తేనే పుణ్యం .


Tags

Related News

Vastu tips: రాత్రి పడుకునేటప్పుడు మంచం పక్కన నీళ్ల బాటిల్ పెట్టుకోకూడదా?

Vastu Tips: గుర్రపు నాడా ఇంటి గుమ్మానికి కట్టుకుంటే మంచిదా? ఆచారం వెనుక ఉన్న అర్థం ఏమిటి?

Karthika Pournami 2025: కార్తీక పౌర్ణమి రోజు ఇలా చేస్తే.. ఏడాదంతా దీపారాధన చేసిన ఫలితం

Golden Temple Telangana: హైదరాబాద్‌‌‌కు సమీపంలో బంగారు శివలింగం.. ఈ ఆలయం గురించి మీకు తెలుసా?

Karthika Pornami 2025: కార్తీక పౌర్ణమి ఈ ఒక్క పని చేస్తే చాలు.. మీ ఇంట ‘కాసుల వర్షం’ ఖాయం !

Karthika Pornami 2025: కార్తీక పౌర్ణమి.. విశిష్టత ఏంటి ?

Karthika Pournami 2025: 365 వత్తుల దీపం.. వెనక దాగి ఉన్న అంతరార్థం ఏంటి ?

Life of Radha: కృష్ణుడిని ప్రేమించిన రాధ చివరకు ఏమైంది? ఆమె ఎవరిని పెళ్లి చేసుకుంది?

Big Stories

×