E-Paper
Advertisement

Mahabaratham : పుణ్యానికి పోతే పాపం ఎదురైందని ఎందుకంటారు?

Mahabaratham : పుణ్యానికి పోతే పాపం ఎదురైందని ఎందుకంటారు?

Mahabaratham : మహాభారత గాథలో పైలుడి శిష్యుడు ఉదంకుడు గురుదక్షిణగా గురివిని కోర్కెపై పౌష్య మహారాజు వద్దకు వెళ్ళి కర్ణాభరణాలు అడుగుతాడు . దానికి మహారాజు ఒప్పుకొని , అతిథికి అందునా బ్రాహ్మణ పుత్రునికి ఆతిథ్యమిస్తే మహాపుణ్యమని తలుస్తాడు . భోజనం చేసి వెళ్ళమని చెబుతాడు పౌష్యుడు . చక్కటి భోజనాన్ని సిద్ధం చేయిస్తాడు . భోజనానికి ఉపక్రమిస్తుండగా ఉదంకుడికి భోజనంలో ఓ వెంట్రుక కనిపిస్తుంది . దానితో మండిపడి పౌష్యమహారాజును గుడ్డి వాడిని కమ్మని శాపం ఇస్తాడు . ఆ శాపానికి పౌష్యమహారాజు కన్నెర్ర చేస్తాడు . మునివాసం చేసిన వాడవు కదాని గౌరవిస్తే , పిలిచి విస్తరి వేస్తే పుణ్యానికి పోతే పాపం ఎదురయిందని నాకే శాపం ఇస్తావా ? అని ప్రతి శాపం ఇస్తాడు . తర్వాత ఇద్దరూ చింతిస్తారు . అదే వేరే గాథ . కొన్నిసార్లు పుణ్యానికి పోతే ఇలాగే జరుగుతుంది . మంచి పనయినా తరచి తరచి తగు వ్యక్తులకి చేస్తేనే పుణ్యం .

Tags

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×