E-Paper
Advertisement
AP Elections 2024: త్వరలో ఏపీ ఎన్నికలు.. నేడు రాజకీయపార్టీలతో ఎలక్షన్ కమిటీ భేటీ
Smart Phone Addiction : మీ పిల్లలు ఫోన్‌కి అడిక్ట్ అయ్యారా.. డోంట్ వర్రీ.. ఇలా చేయండి..!
Masturbation : హస్త ప్రయోగం చేస్తున్నారా..? అయితే ఇది తెలుసుకోవాల్సిందే..!
Congress LS Polls Strategy | కాంగ్రెస్ టార్గెట్ అంతసులువు కాదు.. క్షేత్ర స్థాయిలో వ్యూహాలే కీలకం..
Congress LS Polls Strategy | లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధం.. గెలుపే లక్ష్యంగా ప్లానింగ్
YCP Leaders confused | వైసీపీలో మార్పుల గందరగోళం.. జగన్‌పై గరం అవుతున్న నేతలు
Guntur Karam | గుంటూరు కారం సినిమా స్టోరీ ఇదేనా.. త్రివిక్రమ్ మళ్లీ కాపీ కొట్టాడా?
Dil Raju: తప్పుడు వార్తలు రాస్తే తాటతీస్తా: నిర్మాత దిల్ రాజు
Ayodhya Ram Mandir : అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ.. అమెరికా టైమ్స్ స్కేర్స్ లో లైవ్ టెలీకాస్ట్..
Yashaswini Reddy : స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌కు శ్రీకారం.. హామీ నిలబెట్టుకున్న పాలకుర్తి ఎమ్మెల్యే..
Guntur Kaaram: ‘గుంటూరు కారం’ సినిమాలో మహేశ్‌‌కు ఆ లోపం ఉందా?.. ట్రైలర్‌లో ఆ స్టిల్స్‌కి మీనింగ్ అదేనా?
Devara Glimpse: ‘దేవర’ గ్లింప్స్ వచ్చేసింది.. చితక్కొట్టేసిన ఎన్టీఆర్..!
Offer on 5G phone: ఈ 5G ఫోన్‌పై భారీ తగ్గింపు.. అదిరిపోయే ఫీచర్లు..!
KTR : పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చూపిద్దాం.. బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం..

KTR : పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చూపిద్దాం.. బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం..

KTR : తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ కోసం డిల్లీలో గులాబీ జెండా ప్రాతినిధ్యం ఉండాల్సిందేనని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో ఇవాళ నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గ నేతలతో సమావేశం నిర్వహించారు. లోక్ సభ ఎన్నికల సన్నద్ధతపై నాయకులకు, కార్యకర్తలకు ఆయన దిశా నిర్దేశం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ సరళిని పరిశీలిస్తే నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో ఓట్ల పరంగా బీఆర్ఎస్ మొదటి స్థానంలో ఉందన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి త్రిముఖ పోటీ ఉండే అవకాశం ఉందని కేటీఆర్ తెలిపారు. అసెంబ్లీ ఫలితాలతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం గట్టిగా కొట్లాడితే విజయం మనదేనని ధీమా వ్యక్తం చేశారు.

Big Stories

Advertisement
×