E-Paper
Advertisement
Icecream dosa: ఐస్ క్రీమ్ దోశ.. టేస్ట్ అదిరిపోలా..
T20:కప్ చేతిలో పెట్టాడు.. కూల్ చేశాడు..
Suma: 30 మంది విద్యార్థుల‌కు సుమ స‌పోర్ట్‌.. నెటిజ‌న్స్ ప్ర‌శంస‌లు
Bihar: ఎగ్జామ్ హాల్‌లో అమ్మాయిలను చూసి స్పృహ తప్పి పడిపోయిన విద్యార్థి

Bihar: ఎగ్జామ్ హాల్‌లో అమ్మాయిలను చూసి స్పృహ తప్పి పడిపోయిన విద్యార్థి

Bihar: పరీక్ష రాసేందుకు వెళ్లిన ఓ ఇంటర్ విద్యార్థి అక్కడున్న అమ్మాయిలను చూసి స్పృహతప్పి పడిపోయాడు. ఈ ఆశ్చర్యకరమైన ఘటన బీహార్‌లోని నలందాలో జరిగింది. మనీశ్ శంకర్(17) అనే విద్యార్థి అల్లామా ఇక్బాల్ కలాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. బుధవారం షెడ్యూల్ ప్రకారం గణిత పరీక్ష ఉండడంతో మనీశ్‌ను అతని తండ్రి సచ్చిదానంద్ ప్రసాద్ సుందర్‌గఢ్‌లోని బ్రిలియంట్ కాన్వెంట్ స్కూల్‌కు తీసుకెళ్లాడు. పరీక్ష రాసేందుకు ఎగ్జామ్ హాల్‌లోకి వెళ్లిన మనీశ్ ఒక్కసారిగా అక్కడున్న అమ్మాయిలను చూసి షాక్ అయ్యాడు. […]

Gill Creates New Record:’గిల్‌’క్కొట్టుడుకు T20ల్లోనూ రికార్డులు బద్దలు
Musk: ఆదాయ మార్గాలపై మస్క్ నిత్యాన్వేషణ
Climate Changes:శాస్త్రవేత్తల పరిశోధనలకు భిన్నంగా కృత్రిమ మేధస్సు..
Nikki haley: అమెరికా అధ్యక్ష రేసులో నిక్కీ హేలీ
Adani Withdraws FPO:ఎఫ్‌పీవో ఉపసంహరణ.. అదానీని వెనక్కినెట్టిన అంబానీ..
SSMB: SSMB 28 డిజిటల్ హక్కుల ధ‌ర‌ తెలిస్తే షాకే!
Alien Technology : గ్రహంతరవాసుల నుండి సిగ్నల్స్.. నిజమేనా..?

Alien Technology : గ్రహంతరవాసుల నుండి సిగ్నల్స్.. నిజమేనా..?

Alien Technology :కృత్రిమ మేధస్సు (ఏఐ) రాయగలదు, చదవగలదు, ఫోటోలను గుర్తించగలదు, పాటలు కూడా పాడగలదు. ఇన్నేళ్లుగా మానవాళిని ఇబ్బంది పెడుతున్న ఎన్నో సమస్యలకు పరిష్కారం కోసం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఇప్పుడు కష్టపడుతోంది. తాజాగా కృత్రిమ మేధస్సు అనేది శాస్త్రవేత్తలకు మరో విషయంలో సహాయపడుతుందని తేలింది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఇప్పటికే అంతరిక్షాన్ని స్టడీ చేసే పనిలో ఉంది. తాజాగా ఆ ప్రక్రియలో ఏఐ.. రేడియో సిగ్నల్ నుండి ఏలియన్స్ యొక్క టెక్నోసిగ్నేచర్స్ గుర్తించనునట్టుగా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. టెక్నోసిగ్నేచర్స్ […]

Hanuma Vihari: మణికట్టు విరిగినా.. ఒంటి చేత్తో పోరాడిన విహారి
Ys Sharmila: ఆపిన చోటు నుంచే వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర పున:ప్రారంభం

Ys Sharmila: ఆపిన చోటు నుంచే వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర పున:ప్రారంభం

Ys Sharmila: వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర నేటి నుంచి పున:ప్రారంభంకానుంది. పాదయాత్ర ఆపిన చోట నుంచే తిరిగి ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు నర్సంపేట నియోజకవర్గంలోని చెన్నారావుపేట మండలం శంకరమ్మ తండా నుంచి షర్మిల పాదయాత్రను ప్రారంభించనున్నారు. అయితే పాదయాత్రకు వెళ్లే ముందు షర్మిల మధ్యాహ్నం 12 గంటలకు రాజ్‌భవన్ వెళ్లి గవర్నర్ తమిళసైతో భేటీ కానున్నారు. పాదయాత్ర వివరాలతో పాటు గతంలో తన పాదయాత్రకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం, బీఆర్ఎస్ కార్యకర్తల […]

Stock Market: ఊగిసలాటలో స్టాక్ మార్కెట్లు

Big Stories

Advertisement
×