E-Paper
Advertisement
FIFA: స్పెయిన్‌ సూపర్ షో
Japan: జర్మనీకి షాకిచ్చిన జపాన్‌
IT Raids : ఐటీ దాడులపై మల్లారెడ్డి అల్లుడు రియాక్షన్ ఇదే?.. అటు పరస్పరం కేసులు..
Argentina: గెలిస్తేనే నిలిచే స్థితిలో అర్జెంటీనా
Surya.. Kohli : సూర్యే నెం.1, కోహ్లి బ్యాక్ స్టెప్
HP: పూటకో కంపెనీ పీకేస్తోంది!
Climate Control : జ్వర తాపాన్ని తనకు తానే తగ్గించుకోవడంలో తిరుగులేని భూమి
Foxconn apologizes: తిరగబడ్డ ఉద్యోగులు.. ఫాక్స్‌కాన్ క్షమాపణ..
Musk: మస్క్‌కు బంపరాఫర్‌
China Companies : ఇక చైనా కంపెనీల వంతు..
JD Laxminarayana : 3 రాజధానులపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అభిప్రాయం ఇదే?

JD Laxminarayana : 3 రాజధానులపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అభిప్రాయం ఇదే?

JD Laxminarayana : ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన 3 రాజధానులపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాలనా వికేంద్రీకరణతో అభివృద్ధి సాధ్యమని వైఎస్ఆర్ సీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని టీడీపీ, జనసేన పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పుడు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఈ అంశంపై స్పందించారు. మూడు రాజధానులతో ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదని స్పష్టం చేశారు. అన్ని జిల్లాల అభివృద్ధితోనే సాధికారిత సాధ్యమవుతుందన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటే విశాఖలో రాజధాని ఉండాలని ప్రభుత్వం […]

Tamilnadu Honour Killings : మరో పరువు హత్య.. కన్నకూతురినే దారుణంగా..

Tamilnadu Honour Killings : మరో పరువు హత్య.. కన్నకూతురినే దారుణంగా..

Tamilnadu Honour Killings : టెక్నాలజీలో అంతరిక్షాన్ని తాకుతున్నా కొన్ని నమకాలు పాతాళానికి తోసేస్తున్నాయి. దేశంలో పరువు హత్యలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో ఇలాంటి ఓ దారుణం చోటుచేసుకుంది. వేరే కులం యువకుడిని పెళ్లిచేసుకుందని కన్నతల్లి ఆరుముగకని..కూతరు అరుణను దారుణంగా హత్య చేసింది. మృతురాలు అరుణ కోయంబత్తూర్‌లో నర్సింగ్ చదువుతోంది. అక్కడే ఓ యువకుడితో ప్రేమలో పడింది. అతన్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఇదే విషయాన్ని ఇంట్లో తల్లితండ్రులకు చెప్పింది. మంగళవారం తల్లి […]

Raghuramakrishnaraju : ఎమ్మెల్యేలకు ఎర కేసులో మరో ట్విస్ట్.. రఘురామకృష్ణరాజుకు సిట్ నోటీసులు..

Raghuramakrishnaraju : ఎమ్మెల్యేలకు ఎర కేసులో మరో ట్విస్ట్.. రఘురామకృష్ణరాజుకు సిట్ నోటీసులు..

Raghuramakrishnaraju : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. దర్యాప్తులో దూకుడు పెంచిన సిట్ అధికారులు ఎంపీ రఘురామకృష్ణరాజుకు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరుకావాలని 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారని సమాచారం. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలుకు వంద కోట్ల రూపాయలు సమకూరుస్తున్నానని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు రఘురామకృష్ణరాజుకు నోటీసులు ఇచ్చారు. మరోవైపు ఎమ్మెల్యేలకు ఎర కేసు నిందితుల కస్టడీ కోరుతూ సిట్‌ కోర్టులో పిటిషన్‌ […]

Railway Strict Layoffs : అవినీతికి పాల్పడినా.. డ్యూటీ సరిగా చేయకపోయినా..రైల్వే ఉద్యోగం గోవింద..

Big Stories

Advertisement
×