E-Paper
Advertisement
Manipur : మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తత.. భద్రతా బలగాలపై మిలిటెంట్ల బాంబు దాడి..
AP Elections : అన్నతో చెల్లులు ఢీ.. వదినామరుదుల మధ్య పోరు తప్పదా..?
Gudiwada : ఎన్టీఆర్ వర్ధంతి.. పోటాపోటీ కార్యక్రమాలకు వైసీపీ, టీడీపీ ప్లాన్..

Gudiwada : ఎన్టీఆర్ వర్ధంతి.. పోటాపోటీ కార్యక్రమాలకు వైసీపీ, టీడీపీ ప్లాన్..

Gudiwada : కృష్ణా జిల్లా గుడివాడలో హైటెన్షన్ నెలకొంది. గురువారం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా.. వైసీపీ, టీడీపీ పోటాపోటీ కార్యక్రమాలు ప్లాన్ చేశాయి. 10 వేల మందికి అన్నదానం చేయడానికి వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఏర్పాట్లు చేస్తున్నారు. గుడివాడ టౌన్‌లోని ప్రతి సెంటర్‌లో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలకు ఏర్పాట్లు చేయిస్తున్నారు. మరోవైపు.. గురువారం గుడివాడ పర్యటనకు వెళ్లనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ వర్దంతి కార్యక్రమంలో పాల్గొని.. సాయంత్రం గుడివాడ-ముదినేపల్లి రోడ్‌లో బహిరంగ సభ […]

Singer KS Chithra : రామనామం జపించాలని సందేశం.. గాయని చిత్ర వ్యాఖ్యలపై వివాదం..
Ayodhya Laddu : అయోధ్య రామయ్యకు 1265 కేజీల లడ్డూ నైవేద్యం.. తయారీ చేసింది హైదరాబాదీలే..
Sumit Nagal : టెన్నిస్ సంచలనం సుమిత్ నగాల్..! సక్సెస్ వెనుక విరాట్ కోహ్లి..!
YS Sunitha : వైఎస్ సునీత పొలిటికల్ ఎంట్రీ..? కాంగ్రెస్ లోకి షర్మిల ఆహ్వానం..!
R Praggnanandhaa :  చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. విశ్వనాథన్‌ ఆనంద్‌ను దాటి  టాప్‌లోకి..
Tammineni Veerabhadram : నిలకడగా తమ్మినేని ఆరోగ్యం.. హెల్త్ బులెటిన్ విడుదల చేసిన ఏఐజీ వైద్యులు..
IND vs AFG Third T20 : నేడు ఆఫ్గాన్ తో మూడో టీ 20.. క్లీన్‌స్వీప్‌పై కన్నేసిన భారత్..
Food Poison : దడ పుట్టిస్తున్న మయోనైజ్..! హైదరాబాద్ లో  17 మందికి అస్వస్థత..!
Telangana Government : రిటైర్డ్ ఉద్యోగులపై సీఎం రేవంత్ సర్కార్ ఫోకస్.. వివరాలు ఇవ్వాలని సీఎస్ ఆదేశం..
Fog Effect : పొగమంచు  ఎఫెక్ట్.. ఆలస్యంగా నడుస్తోన్న విమానాలు.. ప్రయాణికులు ఫైర్..!
MURDERS : హత్యలకు అడ్డాగా హైదరాబాద్.. వారం రోజుల్లో అరడజన్ కి పైగా మర్డర్స్..

MURDERS : హత్యలకు అడ్డాగా హైదరాబాద్.. వారం రోజుల్లో అరడజన్ కి పైగా మర్డర్స్..

MURDERS IN HYDERABAD : హైదరాబాద్ శివారు ప్రాంతాలు హత్యలు, ఆత్మహత్యలకు అడ్డాగా మారాయి. వారం రోజుల్లో అరడజనకు పైగా ఘటనలు వెలుగు చూశాయి. మంగళవారం ఒక్కరోజే మూడు ఘటనలతో నగరం ఉలిక్కి పడింది. బ్రాహ్మణపల్లి ఔటర్ రింగురోడ్డు దగ్గర మృతదేహం కలకలం రేపింది. గోనే సంచిలో మృతదేహాన్ని మూటకట్టి ఔటర్ రింగ్ రోడ్‌పై నుండి గుర్తుతెలియని వ్యక్తులు కిందకి పారేశారు. దుర్వాసన రావడంతో మృతదేహాన్ని గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్లూస్ టీంతో ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Big Stories

Advertisement
×