E-Paper
Advertisement

Gudiwada : ఎన్టీఆర్ వర్ధంతి.. పోటాపోటీ కార్యక్రమాలకు వైసీపీ, టీడీపీ ప్లాన్..

Gudiwada : ఎన్టీఆర్ వర్ధంతి.. పోటాపోటీ కార్యక్రమాలకు వైసీపీ, టీడీపీ ప్లాన్..

Gudiwada : కృష్ణా జిల్లా గుడివాడలో హైటెన్షన్ నెలకొంది. గురువారం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా.. వైసీపీ, టీడీపీ పోటాపోటీ కార్యక్రమాలు ప్లాన్ చేశాయి. 10 వేల మందికి అన్నదానం చేయడానికి వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఏర్పాట్లు చేస్తున్నారు. గుడివాడ టౌన్‌లోని ప్రతి సెంటర్‌లో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలకు ఏర్పాట్లు చేయిస్తున్నారు.

మరోవైపు.. గురువారం గుడివాడ పర్యటనకు వెళ్లనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ వర్దంతి కార్యక్రమంలో పాల్గొని.. సాయంత్రం గుడివాడ-ముదినేపల్లి రోడ్‌లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఆ సభకు సమీపంలోనే మున్సిపల్ ఆఫీస్ దగ్గర కొడాలి నాని అన్నదాన కార్యక్రమం ఉండడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు.

మరోవైపు.. గుడివాడలో టీడీపీ, వైసీపీ పోటాపోటీగా బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నాయి.

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×