E-Paper
Advertisement

Gudiwada : ఎన్టీఆర్ వర్ధంతి.. పోటాపోటీ కార్యక్రమాలకు వైసీపీ, టీడీపీ ప్లాన్..

Gudiwada : ఎన్టీఆర్ వర్ధంతి.. పోటాపోటీ కార్యక్రమాలకు వైసీపీ, టీడీపీ ప్లాన్..
Advertisement

Gudiwada : కృష్ణా జిల్లా గుడివాడలో హైటెన్షన్ నెలకొంది. గురువారం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా.. వైసీపీ, టీడీపీ పోటాపోటీ కార్యక్రమాలు ప్లాన్ చేశాయి. 10 వేల మందికి అన్నదానం చేయడానికి వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఏర్పాట్లు చేస్తున్నారు. గుడివాడ టౌన్‌లోని ప్రతి సెంటర్‌లో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలకు ఏర్పాట్లు చేయిస్తున్నారు.

మరోవైపు.. గురువారం గుడివాడ పర్యటనకు వెళ్లనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ వర్దంతి కార్యక్రమంలో పాల్గొని.. సాయంత్రం గుడివాడ-ముదినేపల్లి రోడ్‌లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఆ సభకు సమీపంలోనే మున్సిపల్ ఆఫీస్ దగ్గర కొడాలి నాని అన్నదాన కార్యక్రమం ఉండడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు.

Advertisement

మరోవైపు.. గుడివాడలో టీడీపీ, వైసీపీ పోటాపోటీగా బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నాయి.

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×