BigTV English
YCP Incharges Transfer : మార్పు  మంచికేనా.. మొదటికే మోసం వస్తుందా?
BIG Shocks to YCP : ఎన్నికల ముందు వైసీపీకి వరుస షాక్ లు.. టీడీపీలోకి భారీగా వలసలు..
Adani Hindenburg | అడానీ హిండెన్ బర్గ్ కేసులో సెబీ దర్యాప్తు.. సుప్రీం కోర్టు కీలక నిర్ణయం
Iran twin Bomb Blast | ఇరాన్‌లో బాంబు పేలుళ్లు.. 73 మంది మృతి
Chandrababu : రాష్ట్రానికి జగన్‌ అక్కర్లేదు.. అన్ని సర్వేల్లో తేలింది ఇదే..
Nithin: నితిన్ కొత్త సినిమాలో ఐటెం సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ
IAS Transfers : తెలంగాణలో 26 మంది ఐఏఎస్‌ల బదిలీ.. ఫైనాన్స్ కమిషన్ కార్యదర్శిగా స్మితా సభర్వాల్‌..
Hardeep Singh Puri :  చమురు ధరలు తగ్గుతాయని వార్తలు.. కేంద్ర మంత్రి క్లారిటీ..

Hardeep Singh Puri : చమురు ధరలు తగ్గుతాయని వార్తలు.. కేంద్ర మంత్రి క్లారిటీ..

Hardeep Singh Puri on Fuel Price Reduction : చమురు ధరల తగ్గిస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పురీ స్పష్టత నిచ్చారు. సార్వత్రిక ఎన్నికల ముందు చమురు ధరలను కేంద్రం తగ్గిస్తుందంటూ వస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. చమురు ధరల తగ్గింపుపై జరుగుతున్న ప్రచారం అనేది పూర్తిగా ఊహాజనితమన్నారు. చమురు ధరల తగ్గింపుపై ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలతో ఎలాంటి చర్చలూ జరగలేదని మంత్రి స్పష్టత నిచ్చారు. ఓ వైపు అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతున్నాయి, మరో వైపు సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండడంతో కేంద్రం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గిస్తుందంటూ వార్తలు వచ్చాయని మంత్రి హర్దీప్ సింగ్ తెలిపారు.

Mrunal Thakur: మరో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ‘సీత’.. హీరో ఎవరంటే?
GadiKota DwarakaNath Reddy | కడపలో వైసీపీకి మరో షాక్.. టిడిపి గూటికి విజయసాయి రెడ్డి బావమరిది!
Xiaomi SU7 Car: ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ కారు ఇదే!
CM Revanth Reddy : అమరరాజా కంపెనీకి సహకరిస్తాం.. సీఎం రేవంత్ హామీ..
Dunki | డంకీ కోసం ఒక్కొక్కరు రూ.80 లక్షలు చెల్లించడానికి రెడీ.. జాక్ పాట్ కొడుతున్న ఏజెంట్లు!
Supreme Court : అమరావతి కేసుల విచారణ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే?

Supreme Court : అమరావతి కేసుల విచారణ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే?

Supreme Court : ఏపీ రాజధాని అమరావతికి సంబంధించిన కేసుల విచారణను సుప్రీంకోర్టు ఏప్రిల్‌కు వాయిదా వేసింది. ఆ నెలలోని నాన్‌ మిస్‌లేనియస్‌ డేలో వాదనలు వింటామని న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా ధర్మాసనం స్పష్టం చేసింది. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రాష్ట్ర హైకోర్టు 2022 మార్చిలో తీర్పు వెలువరించింది. మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం చేయాల్సిన పనులపై కాలపరిమితి విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఉన్నత న్యాయస్థానం తీర్పును సవాల్‌ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

Big Stories

×