E-Paper
Advertisement

Shakambhari Devi Puja: నవరాత్రి పూజ తర్వాత శాకంబరి పూజ ఎందుకు చేయాలంటే….

Shakambhari Devi Puja: నవరాత్రి పూజ తర్వాత శాకంబరి పూజ ఎందుకు చేయాలంటే….
Advertisement

Shakambhari Devi Puja : ఆషాడ మాసం ప్రారంభం నుంచి 9 రోజులపాటు వారాహి నవరాత్రులు వస్తాయి. ఈ తొమ్మిది రోజులు పూర్తి కాగానే మరుసటి రోజు దశమి రోజు వస్తుంది. ఆరోజు శాకాంబరి పూజ నిర్వహిస్తూ ఉంటారు. శాకంబరి అంటే కూరలతో కండునింపునది అని అర్థం.. శాకము అంటే కూర. బచ్చలి కూర, తోటకూర, గోంగూర , వంకాయ మొదలైన కూరలతో ఒకప్పుడు మునులకు అమ్మవారి వండి పెట్టే వారు. అందుకే అమ్మవారిని శాకంబరీ పేరు వచ్చింది.

మహాభారత యుద్ధ సమయంలో అర్జునుడు శాకంబరీ దేవి పూజ చేశాడని పురాణాలు చెబుతున్నాయి. అమ్మవారి దీవెన ఫలితమే పాండవులు విజయం సాధించారు. ఆషాడ మాసంలో శుక్లపక్షంలో నవరాత్రులు ముగిసిన తర్వాత వచ్చే దశమి నాడు మాత్రమే ఈ పూజ నిర్వహించాలి. అమ్మవారి విగ్రహాన్ని రకరకాల కూరగాయలతో అలంకరించి కూరగాయలే నివేదన చేసి వాటిని మహానుభావులకి స్వయంపాకంగా ఇవ్వాలి.

Advertisement

లేదంటే పూజ అయిన తర్వాత సాయంత్రం పూట ఈ కూరగాయలతో వంటలు వండి వీలైనంతందికి అన్నదానం చేయడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఒకవేళ కుదిరితే ఆ కూరగాయలను గుడిలో ఇవ్వడం కూడా చేయవచ్చు. ఈ పూజ చేయలేని వారు కూరగాయలు దానం చేసినా చాలు. పేదవారికో, గురువులకే ఇవ్వడం మంచిది. ఆవేళ అన్నదానం చేసినా ఉత్తమ ఫలితాలను పొందుతారని శాస్త్రం చెబుతోంది. నిర్వహించినా మంచిదే.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×