E-Paper
Advertisement

Smart Pillow : ప్రయాణం ప్రశాంతంగా సాగాలా.. ఈ పిల్లో మీ కోసమే..

Smart Pillow : ప్రయాణం ప్రశాంతంగా సాగాలా.. ఈ పిల్లో మీ కోసమే..
Advertisement
Smart Pillow

Smart Pillow : సాధారణంగా ఊరెళ్లాలన్నా లేదా దూర ప్రయాణాలు చేయాలన్నా.. మొదటగా ఎదురయ్యే సమస్య మెడ నొప్పులు. అలాగని ప్రయాణాలు చేయకుండా ఉండలేం. ముఖ్యంగా ఇంట్లో పెద్దవాళ్లు ఈ నొప్పులతో చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి నొప్పులకు ఓ స్మార్ట్ దిండు అందుబాటులో ఉంది. ‘స్లీప్’ కంపెనీ తయారు చేసిన ‘స్మార్ట్ నెక్ మసాజర్ పిల్లో’ అన్ని వయసుల వారికి ఉపయోగపడుతుంది.

ఈ దిండులోని ప్రత్యేక ఫీచర్.. ‘మసాజ్’. ఈ దిండును మెడకు పెట్టుకుంటే చాలు.. అదే మర్ధన చేసి మెడ నొప్పులను మాయం చేస్తుంది. రక్త ప్రసరణను కూడా ప్రోత్సహిస్తుంది. దీనికున్న మరో ఫీచర్.. ‘హీట్ థెరపీ’. మెడకు సున్నితమైన వెచ్చదనాన్ని అందిస్తుంది. కండరాలపై ఒత్తిడిని తగ్గించి నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. thesleepcompany.in వెబ్‌సైట్లో ఈ స్మార్ట్ నెక్ మసాజర్ పిల్లో రూ.1,999 ధరకే లభిస్తుంది.

Related News

లెక్కలో యమ ఫాస్ట్.. ఈ తేదీల్లో పుట్టినవారు ఆర్థిక లావాదేవీల్లో నిపుణులు

పాత, చిరిగిన చీరలను పారేస్తున్నారా? వాటిని ఇలా ఉపయోగిస్తే ఎన్ని ప్రయోజనాలో

జీన్స్ ధరించగానే నడుము వద్ద లవ్ హ్యాండిల్స్ కనిపిస్తున్నాయా? సన్నని నడుము కోసం ఈ వ్యాయామం చేయండి

మన రక్తనాళాల్లో ప్లాస్టిక్.. గుండె పోటు వచ్చినవారిలో మరీ ఎక్కువ.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

బాత్‌రూమ్, వాష్‌రూమ్, రెస్ట్‌రూమ్.. ఈ మూడు ఒకటి కాదా? ఏ పదం ఎప్పుడు వాడాలి?

డెంగీ భయానికి ఎండ్ కార్డ్ పడింది.. భారత్‌లోకి వచ్చేసిన ఫస్ట్ వ్యాక్సిన్!

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

Big Stories

Advertisement
×