E-Paper
Advertisement

Mass Jathara: బాహుబలి ముందు రవితేజకు ‘జాతర’ ఉండదేమో… అంతా నాగ వంశీ రిస్క్

Mass Jathara: బాహుబలి ముందు రవితేజకు ‘జాతర’ ఉండదేమో… అంతా నాగ వంశీ రిస్క్
Advertisement

Advertisement

Mass Jathara Vs Baahubali: హీరో రవితేజ నటిస్తున్న అవుట్ అండ్యాక్షన్మూవీమాస్జాతర‘ . నవంబర్‌ 1 చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నేపథ్యంలో మూవీ ట్రైలర్ని నిన్న విడుదల చేశారు మేకర్స్‌. కానీ, మాస్మహారాజా సినిమా అంటే సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ మాస్జాతర విషయంలో యాక్టివ్గా కనిపించడం లేదు. సోషల్మీడియాలో సందడే కనిపించడం లేదు. మూవీ టీం కూడా పెద్దగా యాక్టివ్గా లేదు. ఇక సోషల్మీడియాలో పెద్దగా సందడి కనిపించడం లేదు. ట్రైలర్ తర్వాత సినిమా రిజల్ట్ఎలా ఉంటుందో తేలిపోయింది. దీంతో మాస్జాతర విషయంలో ఫ్యాన్స్కూడా సైలెంట్అయిపోయారేమో అనిపిస్తుంది. మూవీ రిలీజ్కి ఇంకా కొన్ని రోజులే ఉంది. కానీ, ఎక్కడ మూవీ బజ్కనిపించడం లేదు.

అసలు జాతర ఉందనే విషయం తెలుసా?

ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే అసలు ఈ మూవీ రిలీజ్ ఉందనే విషయమైన ఆడియన్స్‌కి రీచ్‌ అయ్యిందా అనే సందేహాలు కూడా వస్తున్నాయి. వైపు నిర్మాత నాగవంశీ మాత్రం సినిమాపై రేంజ్లో హైప్ఇచ్చాడు. ఇంటర్వెల్సీన్నెక్ట్స్లెవెల్అంటూ మాస్జాతరపై బజ్పెంచాడు. కానీ, ట్రైలర్అవేవి కనిపించలేదు. పైగా ఇప్పుడు మాస్జాతరకు పోటీగా బాహుబలి రీ రిలీజ్ఉంది. మూవీపై మాత్రం ఆడియన్స్భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి కారణం.. రెండు భాగాలను కలిపి బాహుబలి: ది ఎపిక్పేరుతో చిత్రాన్ని రీ రిలీజ్చేస్తున్నారు. బాహుబలి ఎంత పెద్ద చిత్రమో తెలిసింది. మూవీ రిలీజ్ లో కూడా వంద కోట్లు గ్యారంటీ అని మూవీ టీం ధీమా వ్యక్తం చేస్తుంది. మూవీకి ఉన్న బజ్చూస్తుంటే కూడా వందకోట్లు ఏంటి రూ. 200 కోట్లు దాటిన ఆశ్చర్యం లేదంటున్నారు.

నాగ వంశీ రిస్క్చేస్తున్నాడా?

Advertisement

ఇలాంటి టైంలో బాహుబలి లాంటి పెద్ద సినిమాకు ఎదురువెళ్లడమంటే సాహసమే అని చెప్పాలి. ముఖ్యంగా మాస్ జాతరతో వెళ్లడమంటే నిర్మాత నాగవంశీ రిస్క్చేస్తున్నట్టే. రీ రిలీజ్మూవీకి కూడా రేంజ్లో బజ్ ఉంది. కానీ, మాస్జాతర కనీసం ఒపెనింగ్స్ అయిన పడతాయా? అని సందేహిస్తున్నారు. ఇలాంటి టైంలో మూవీని రిలీజ్ చేయడం కంటే వాయిదా వేసుకోవడమే మంచిదని ట్రేడ్వర్గాలు అంటున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం ప్రేక్షకులు మాస్జాతర కంటే కూడా బాహుబలిపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే చూసిన సినిమా, మొన్నటి వరకు ఓటీటీలోనూ అందుబాటులో ఉంది. ప్రేక్షకులు ఇప్పటికే ఎన్నోసార్లు మూవీని చూసి ఉంటారు. కానీ, రెండు భాగాలు కలిపి ఎడిట్చేసి ఒక్క సినిమా ప్రేక్షకులకు అందిస్తున్నారు.

వర్షాల ప్రభావం కూడా

మూడు మూడు గంటలు ఉన్న రెండు భాగాలను కట్చేసి సుమారు 4 గంటలకు కుదించారు. అయితే ఇందులో కొన్ని ఎడిటెడ్సీన్స్కూడా యాడ్చేసినట్టు తెలుస్తోంది. సీన్స్తీసేసి, ఏవి యాడ్చేశారనేది ప్రేక్షకుల్లో ఆసక్తి సంతరించుకుంది. దీంతో ఆరు గంటలపైగా ఉన్న చిత్రాన్ని నాలుగు గంటల్లోనే ఎలా చూపిస్తారనే అంశం ఆసక్తిగా పెంచుతుంది. దీంతో బాహుబలి: ది ఎపిక్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. చూస్తుంటే ఈ కొత్త సినిమా.. రీ రిలీజ్‌ చిత్రం ముందు నిలవడం కష్టమే అంటున్నారు. మరి ఇలాంటి టైంలో మాస్జాతరను విడుదల చేయకుండ మూవీ టీం కాస్తా ఆలోచిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వస్తున్నాయి. పైగా పైగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ఉన్నాయి. ఇప్పుడు మాస్జాతరకు వర్షాల ప్రభావం పడే అవకాశం కూడా ఉంది. అసలే హైప్లేని సినిమాకు బాహుబలి ఎఫెక్ట్తో పాటు వర్షాల ప్రభావం కూడా భారీగానే పడే అవకాశాలు ఉన్నాయి.

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×