BigTV English
Advertisement

Bus Accident: చిత్తూరులో ఘోర ప్రమాదం..రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొని..

Bus Accident: చిత్తూరులో ఘోర ప్రమాదం..రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొని..


Bus Accident: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పలమనేరు నుంచి మదనపల్లి వెళ్తుంది ఓ ఆర్టీసీ బస్సు. పుంగనూరు , గూడూరుపల్లి మధ్య మలుపులో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న మరో ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. దీంతో రెండు ఆర్టీసీ బస్సుల ముందు భాగం పూర్తిగా నుజ్జు నుజ్జు అయింది. ఈ ప్రమాదంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. స్థానికుల ఫిర్యాదు తో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయ చర్యలు చేపట్టి బాధితులను సమీపంలోని హాస్పటిల్ కి తరలించి.. ట్రాఫిక్ జామ్‌ను క్లియర్ చేశారు. ఈ ప్రమాదంలో 20 మందికి తీవ్ర గాయాలు అయినట్టు సమాచారం.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.


Related News

Bhadradri Kothagudem: కారులో షార్ట్ సర్క్యూట్‌.. ఒక్కసారిగా చెలరేగిన మంటలు

Delhi Airport: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో బస్సుకు మంటలు..

Bus Accident: కర్నూలులో మరో ప్రమాదం.. లారీ బస్సు ఢీకొని..

Bus Accident: కర్నూలు బస్సు ప్రమాదం.. బయటపడ్డ సంచలన వీడియో

Ap News:ఉమ్మడి నెల్లూరు, కృష్ణ జిల్లాల్లో భారీ వర్షాలు.. జలమయంగా మారిన రోడ్లు

Fire Accident : తిరుపతిలో కాలి బూడిదైన ప్రైవేట్ బస్సు.. 22 మంది ప్రయాణికులు సురక్షితం

Riyaz Encounter: రియాజ్ ఎన్‌కౌంటర్.. హాస్పిటల్‌లో ఏం జరిగింది?

Big Stories

×