E-Paper
Advertisement

Pooja Hegde: ప్రభాస్ పరువు తీసేసిన హీరోయిన్.. సోషల్ మీడియాకు డార్లింగ్ గుడ్ బై…

Pooja Hegde: ప్రభాస్ పరువు తీసేసిన హీరోయిన్.. సోషల్ మీడియాకు డార్లింగ్ గుడ్ బై…

Pooja Hegde: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే గురించి పరిచయాలు అవసరం లేదు.. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ స్టార్ హీరోయిన్గా ఎదిగింది.. ఒకప్పుడు ఈ ముద్దుగుమ్మ వరుస సినిమాలతో బిజీగా ఉండేది.. ఈమధ్య ఏ సినిమా చేసిన కూడా యావరేజ్ టాక్ ను సొంతం చేసుకోవడంతో ఐరన్ లెగ్ హీరోయిన్ గా ముద్ర చేసుకుంది.. ప్రస్తుతం వరుసగా సినిమాలను లైన్లో పెట్టుకుంది. ఇదిలా ఉండగా.. ఈ అమ్మడు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నది.. అందులో ప్రభాస్ పరువు తీసేలా మాట్లాడింది. ఆ వీడియో వైరల్ అవ్వడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.. అసలు పూజా ప్రభాస్ గురించి ఏం చెప్పిందో ఒకసారి తెలుసుకుందాం..

ప్రభాస్ పై పూజా షాకింగ్ కామెంట్స్…

టాలీవుడ్ హీరోయిన్ పూజ హెగ్డే బాలీవుడ్ లో మాత్రమే కాదు అటు తమిళంలో కూడా వరుసగా సినిమాలు చేస్తూ వస్తుంది. ఈమధ్య ఈమెకు బ్యాడ్ టైం నడుస్తుంది.. ఏ ఇండస్ట్రీలో ఏ సినిమా చేసినా కూడా అవి పెద్దగా హిట్ అవ్వలేదు.. దాంతో ప్రస్తుతం సినిమాల కథలు ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటుంది.. ఈ క్రమంలో ఈమె ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో భాగంగా ఆమెకు ఒక ప్రశ్న ఎదురయింది. అందులోని యాంకర్ మీరు నటించిన స్టార్ హీరోలలో సోషల్ మీడియాని తక్కువ వాడే హీరో ఎవరు చెప్పండి అని అడుగుతారు. పూజ హెగ్డే అస్సలు ఆలస్యం చేయకుండా ప్రభాస్ పేరు చెప్పేస్తుంది. నిజానికి ప్రభాస్ కు సోషల్ మీడియా గురించి పెద్దగా తెలియదు. ఆయన సినిమా ప్రమోషన్స్ గురించి టీం చూసుకుంటారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ అతను యాక్టివ్ గా ఉండడు.. నేను చూసిన ఎంతోమంది స్టార్స్లలో అతను సోషల్ మీడియాని ఎక్కువ వాడడు అని చెప్పింది.. ఆ మాట వినగానే ఆ యాంకర్ షాక్ అవుతుంది.. ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవ్వడంతో ప్రభాస్ ఫ్యాన్స్ పూజా హెగ్డే పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ గురించి నువ్వు ఇలా మాట్లాడటం అస్సలు బాగోలేదు అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి దీనిపై పూజా హెగ్డే ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి..

Also Read :జబర్దస్త్ పై హరికృష్ణ షాకింగ్ కామెంట్స్.. కన్నీళ్లు తెప్పిస్తున్న లైఫ్ స్టోరీ..

సోషల్ మీడియాకు డార్లింగ్ గుడ్ బై.. 

సోషల్ మీడియాకు ప్రభాస్ గుడ్ బై చెప్పేస్తున్నాడంటూ వార్త సంచలనంగా మారింది.. ఓ ఇంటర్వ్యూలో పూజ హెగ్డే సోషల్ మీడియాకు ప్రభాస్ దూరంగా ఉంటాడు అని చెప్పింది. దాంతో ఈ వార్త నెట్టింట ఒక ఊపు ఊపేస్తుంది. ప్రస్తుతం ఎక్కడ విన్నా కూడా సోషల్ మీడియాకి ప్రభాస్ గుడ్ బై అంటూ వినిపిస్తుంది.. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త మాత్రం హాట్ టాపిక్ గా మారింది.. ఇక ప్రభాస్ సినిమాల విషయానికొస్తే.. ‘ఫౌజీ’ తర్వాత ‘స్పిరిట్’ చిత్రంలో కనిపించనున్నారు. ఇది పోలీస్ యాక్షన్ డ్రామా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతుంది. వీటి తర్వాత ఆయన గతంలో నటించిన సినిమాలకు సీక్వెల్ సినిమాలైనా… కల్కి 2, సలార్ 2, రాజా సాబ్ సినిమాలు కూడా రాబోతున్నాయి. రీసెంట్ గా వచ్చిన రాజా సాబ్ మూవీ యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది.. ప్రస్తుతం ఫౌజీ సినిమా కోసం డార్లింగ్ అభిమానులు ఎదురుచూస్తున్నారు..

Related News

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ స్టార్ట్.. సమంత, వరుణ్ తేజ్ రివ్యూస్ వైరల్.. ‘మెగా 158’ టీమ్ స్పెషల్ విష్

పెద్ది’ రిలీజ్ వేళ రచ్చ.. రామ్ చరణ్ విగ్రహంపై దారుణంగా ట్రోల్స్, క్షమాపణలు చెప్పిన ఫ్యాన్స్!

ఇది కదా క్యారెక్టర్ డెడికేషన్ అంటే! ‘పెద్ది’ గెటప్‌లో రోడ్లపై తిరిగిన జగ్గూభాయ్..

షూటింగ్ సెట్‌లో భారీ పేలుడు.. ఎస్‌జే సూర్య డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ఘోర విషాదం!

Big Stories

×