E-Paper
Advertisement

Samantha -Raj Nidimoru: సంక్రాంతి వైబ్స్ అంటూ భర్తతో క్యూట్ ఫోటో షేర్ చేసిన సామ్ ..

Samantha -Raj Nidimoru: సంక్రాంతి వైబ్స్ అంటూ భర్తతో క్యూట్ ఫోటో షేర్ చేసిన సామ్ ..
Advertisement

Samantha -Raj Nidimoru: సినీ నటి సమంత ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. సమంత ప్రస్తుతం నటిగా, నిర్మాతగా కొనసాగుతూనే మరోవైపు బిజినెస్ రంగంలోకి కూడా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇలా కెరియర్ పరంగా వృత్తిపరమైన జీవితంలో ఎంతో బిజీగా ఉన్న సమంత తన వ్యక్తిగత జీవితంలో కూడా సంతోషంగా గడుపుతున్నారు. గత ఏడాది డిసెంబర్ ఒకటో తేదీ సమంత(Samantha) డైరెక్టర్ రాజ్ నిడిమోరును (Raj Nidimoru)ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత వీరిద్దరూ చాలా క్లోజ్ గా ఉండడంతో వీరి రిలేషన్ గురించి ఎన్నో రకాల వార్తలు బయటకు వచ్చాయి.

భర్త రాజ్ తో సమంత సంక్రాంతి..

ఈ వార్తలకు అనుగుణంగానే సమంత రాజ్ ఇద్దరు గత ఏడాది లింగ బైరవి ఆలయంలో వివాహం చేసుకున్నారు. ఇక వివాహం తర్వాత సమంత ఇటీవల ఎక్కడికి వెళ్ళినా తన భర్తతో జంటగా, సంతోషంగా కనిపించడంతో అభిమానులు కూడా వీరిని చూసి ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక సమంత రెండో పెళ్లి తర్వాత మొదటి సంక్రాంతి కావడంతో ఈ సంక్రాంతిని ఎంతో ఘనంగా జరుపుకున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సమంత రాజ్ తో కలిసి ఉన్న ఒక ఫోటోని షేర్ చేస్తూ సంక్రాంతి వైబ్స్ అంటూ ఈ ఫోటోని అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫోటో చూసినా అభిమానులు సమంత దంపతులకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

మా ఇంటి బంగారం..

Advertisement

ఇక సమంత కెరియర్ విషయానికి వస్తే ఈమె ఇటీవల కాలంలో సినిమాల కంటే ఎక్కువగా వెబ్ సిరీస్ లలోనే నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రక్త్ బ్రహ్మాండ్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. అయితే ఈ వెబ్ సిరీస్ ఆగిపోయింది అంటూ వార్తలు బయటకు వస్తున్న, ఇప్పటివరకు ఈ విషయంపై క్లారిటీ రాలేదు ఈ వెబ్ సిరీస్ తో పాటు ఈమె మా ఇంటి బంగారం అనే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

అంచనాలు పెంచిన ట్రైలర్..

Advertisement

లేడీ ఓరియంటెడ్ సినిమాగా, డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా స్వయంగా సమంత సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా నిర్మాణ సంస్థలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదిలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇక సమంత చివరిగా వెండితెరపై విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ఖుషీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అనంతరం సమంత ఇండస్ట్రీకి కాస్త బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇలా బ్రేక్ తీసుకున్న సమంత తిరిగి మా ఇంటి బంగారం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Also Read: Puri- vijay Sethupathi: పూర్తి సేతుపతి సినిమా టైటిల్ పోస్టర్..ఫస్ట్ లుక్ రిలీజ్…

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×