E-Paper
Advertisement

ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ ను అన్ ఫాలో చేసిన రిషబ్… కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ ను అన్ ఫాలో చేసిన రిషబ్… కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Advertisement

Rishab Shetty: రిషబ్ శెట్టి పరిచయం అవసరం లేని పేరు. ప్రముఖ నటుడిగా దర్శకుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న ఈయన ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. దర్శకుడిగా కన్నడ ఇండస్ట్రీకి పరిచయమైన రిషబ్ శెట్టి (Rishab Shetty)కాంతార (Kantara) సినిమాతో నటుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకున్న నేపథ్యంలో రిషబ్ క్రేజ్ కూడా అదే స్థాయిలో మారుమోగుతుంది. ఇలా కాంతార సినిమా తర్వాత ఇతర భాషలలో కూడా సినిమా అవకాశాలను అందుకుంటూ రిషబ్ ఎంతో బిజీగా ఉన్నారు.

జై హనుమాన్ పనులలో బిజీగా రిషబ్..

ప్రస్తుతం ఈయన టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జై హనుమాన్ (Jai Hanuman)సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇలా ఈ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న రిషబ్ శెట్టి తాజాగా తన ఇన్సగ్రామ్ వేదికగా ఫాలో అవుతున్న వారందరినీ కూడా అన్ ఫాలో చేసేసారు. ఇలా ఇంస్టాగ్రామ్ లో తనని ఎవరైతే ఫాలో అవుతున్నారో వారందరినీ కూడా ఈయన అన్ ఫాలో చేయడంతో ఒక్కసారిగా ఈ విషయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

ఆ ముగ్గురిని ఫాలో అవుతున్న రిషబ్..

Advertisement

రిషబ్ శెట్టి కేవలం ఇంస్టాగ్రామ్ లో ముగ్గురిని మాత్రమే ఫాలో అవుతున్నారు. అయితే ఈ ముగ్గురిలో రెండు తన నిర్మాణ సంస్థకు సంబంధించిన అకౌంట్లు కాగా మరొకటి తన భార్య ప్రగతి ఇంస్టాగ్రామ్ ఫాలో అవుతున్నారని తెలుస్తోంది. ఇలా సినిమా ఇండస్ట్రీలో తనకు ఎంతో మంచి సక్సెస్ అందించిన వారందరినీ కూడా ఈయన అన్ ఫాలో చేయడంతో ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే రిషబ్ ఇలా అన్ ఫాలో చేయడానికి కూడా కారణం లేకపోలేదని చెప్పాలి. ప్రస్తుతం ఈయన పాన్ ఇండియా ప్రాజెక్టులకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఒకవైపు జై హనుమాన్ సినిమాతో పాటు మరోవైపు ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా రూపొందనున్న ది ప్రైడ్ ఆఫ్ భారత్ అనే సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

గోప్యత కోసమే అన్ ఫాలో చేశారా?

Advertisement

ఇలా పాన్ ఇండియా ప్రాజెక్టులతో ఎంతో బిజీ అవుతున్న ఈయన పూర్తిస్థాయిలో ఈ సినిమాలపై దృష్టి సాధించలన్న ఉద్దేశంతోనే సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకొని ఇన్స్టాగ్రామ్ లో అందరిని అన్ ఫాలో చేశారని తెలుస్తుంది. అదేవిధంగా కొంతమంది సెలబ్రిటీలు నటిస్తున్న సినిమాల విషయంలో మంచి హైప్ క్రియేట్ చేయడం కోసం లేదా వారి వ్యక్తిగత విషయాలు గోప్యంగా ఉంచడం కోసం ఈ విధమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. మరి రిషబ్ ఏ ఉద్దేశంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నారనేది తెలియాలి అంటే ఆయన స్పందించాల్సి ఉంది.

Also Read: గరికపాటి గుడ్డు వివాదంపై బాబు గోగినేని స్పందన.. పవన్ పేరు ప్రస్తావిస్తూ..

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×