BigTV English
Advertisement

Encounter: ఛత్తీస్‌గడ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్.. 10 మంది మావోయిస్టులు మృతి

Encounter: ఛత్తీస్‌గడ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్.. 10 మంది మావోయిస్టులు మృతి

 


Encounter: ఛత్తీస్‌గడ్ సరిహద్దుల్లో మరోసారి కాల్పుల మోత మోగింది. మావోయిస్టులు, భద్రతా సిబ్బంది మధ్య మరోసారి కాల్పుల యుద్ధం చోటుచేసుకుంది. కాంకేర్, నారాయణ్‌పుర్ జిల్లాల సరిహద్దుల్లో ఈ ఘటన వెలుగుచూసింది. ఈ భారీ ఎన్ కౌంటర్ లో పెద్ద సంఖ్యలో భద్రతా సిబ్బంది నక్సలైట్లను హతం చేశారు. మహారాష్ట్ర సరిహద్దులో మావోయిస్టులు ఉన్నట్లు అందిన సమాచారంతో భద్రతా సిబ్బంది ఈ భారీ ఆపరేషన్ చేపట్టింది.

స్పెషల్ టాస్క ఫోర్స్, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గ్రూప్ డీఆర్‌జీ దళాలు చేపట్టిన ఆపరేషన్ లో మావోయిస్టులు పెద్ద సంఖ్యలో మరణించారు. ఈ ఘటనలో భద్రతా సిబ్బందికి ఎటువంటి గాయాలపాలు కాలేదని తెలిపారు. అయితే ఘటన స్థలంలో ఏకే 47 తుపాకీ, మరిన్ని ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్ లో మొత్తం 10 మంది నక్సలైట్లు మరణించినట్లు సమాచారం. మృతుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది భద్రతా సిబ్బంది, మావోల మధ్య జరిగిన కాల్పుల్లో పెద్ద ఎత్తున మావోలు మరణించారు.


ఏప్రిల్ 16వ తేదీన జరిగిన ఎన్ కౌంటర్ లో 29 మంది మావోయిస్టులు మరణించగా.. మొత్తం ఈ ఏడాది బస్తర్ అడవుల్లో 90 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు.

 

Tags

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×