BigTV English
Advertisement

Earthquake in Jammu & Kashmir: జమ్మూ కశ్మీర్‌లో భూకంపం.. ఆస్తి, ప్రాణనష్టం జరిగిందా?

Earthquake in Jammu & Kashmir: జమ్మూ కశ్మీర్‌లో భూకంపం.. ఆస్తి, ప్రాణనష్టం జరిగిందా?

Earthquake in Jammu and Kashmir: జమ్మూకశ్మీర్ లో మంగళవారం ఉదయం భూకంపం సంభవించింది. దీని ఉదయం 6 గంటల 36 నిమిషాలకు భూ ప్రకంపనలు రాగా.. వాటి తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.7గా నమోదైనట్లు జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం (నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ) వెల్లడించింది. కిష్త్వార్ లో ఉన్నట్లుండి భూమి కంపించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురై.. బయటకు పరుగు లంకించారు. కాగా.. భూకంపం కారణంగా ఆస్తినష్టమేమైనా జరిగిందా అన్న వివరాలేవీ తెలియరాలేదు.


సోమవారం రాత్రి కూడా భూకంపం సంభవించింది. లడఖ్ పరిధిలోని కార్గిల్ కు సమీపంలో గత రాత్రి 9 గంటల 35 నిమిషాలను భూకంపం వచ్చింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.2గా నమోదైనట్లు తెలిపింది. ఈ భూకంపం భూమిలోపల 10 కిలోమీటర్ల లోతులో వచ్చినట్లు అధికారులు గుర్తించారు. దీని కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు.

నాలుగు రోజుల క్రితం కూడా జమ్మూ కశ్మీర్ లో చిన్న చిన్న ప్రకంపనలు వచ్చాయి. శ్రీనగర్, గుల్ మార్గ్ ప్రాంతాల్లో 3.9 తీవ్రతతో భూకంపం రాగా.. భూమిలోపల 5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు.


Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×