BigTV English

Assam Earthquake: అస్సాంలోని గౌహతిలో భూకంపం.. తీవ్రత సుమారు 5.8

Assam Earthquake: అస్సాంలోని గౌహతిలో భూకంపం.. తీవ్రత సుమారు 5.8

Assam Earthquake : అస్సాంలోని గౌహతిలో భూకంపం సంభవించింది. దీని ప్రకంపనలు ఉత్తర బెంగాల్, భూటాన్ వరకు వ్యాపించాయి. దీని కేంద్రం ఉడల్‌గురి జిల్లాలో ఉందని అధికారుల తెలిపారు. భూకంపం తీవ్రత సుమారు 5.8 ఉన్నట్లు వెల్లడించారు. ఇవాళ సాయంత్రం 4:4ం గంటలకు భూకంపించినట్లు తెలిపారు. భూకంప తీవ్రతకు ఇళ్లు స్వల్పంగా ఊగాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు లోనై బయటకు పరుగులు పెట్టారు. అయితే.. భూకంపం వలన ఇప్పటివరకు ఎవరికి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదని అదికారులు పేర్కొన్నారు. ఇక్కడ ఈశాన్య ప్రాంతం భూకంప జోన్‌ గా తెలిపారు. అందువలన ఈ ప్రాంతంలో తరచుగా భూకంపాలు సంభవిస్తున్నాయని అధికారులు తెలిపారు.


పది రోజుల క్రితం అంటే, అసోంలోని సోనిత్‌పూర్‌లో సెప్టెంబరు 2న 3.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. ప్రస్తుత భూకంపం వల్ల ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం లభించలేదు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో భాగంగా ఆదివారం అసోంలో ఉన్న సమయంలో భూకంపం సంభవించటంతో, అక్కడ ఆందోళన నెలకొంది.

Related News

Sushil Karki: నేపాల్ తాత్కాలిక ప్రధానిగా.. బాధ్యతలు స్వీకరించిన సుశీల కర్కీ..

Delhi Accident: ఫ్లైఓవర్ పై నుంచి రైల్వే ట్రాక్ పైకి ఎగిరిపడ్డ కారు.. ఆ తర్వాత షాకింగ్ సీన్

Modi Assam Visit: అస్సాంలో మోదీ పర్యటన.. రూ.18,530 కోట్ల ప్రాజెక్టుల ప్రారంభం

Bihar Politics: బీహార్ రాజకీయాలు.. పార్టీల మధ్య సీట్ల లొల్లి, అన్ని సీట్లకు పోటీ చేస్తామన్న ఆర్జేడీ

Tamilnadu News: సినిమా స్టయిల్లో కారులో మ్యారేజ్.. యువకుడిపై దాడి, చివరకు ఏం జరిగింది?

PM Modi: మణిపూర్ ప్రజలకు నేనున్నా… మీకు ఏది కావాలన్నా నాదే భరోసా: ప్రధాని మోదీ

Modi Manipur Tour: అల్లర్ల తర్వాత తొలిసారి మణిపూర్‌కు మోదీ.. ఏం జరుగబోతోంది?

Big Stories

×