E-Paper
Advertisement

New Parliament Building : భారత్ కొత్త ప్రయాణం.. నూతన పార్లమెంట్ లో కార్యకలాపాలు షురూ..

New Parliament Building : భారత్ కొత్త ప్రయాణం.. నూతన పార్లమెంట్ లో కార్యకలాపాలు షురూ..
Parliament special session news

Parliament special session news(Politics news today India) :

పార్లమెంట్ కొత్త భవనంలో భారత్ ప్రయాణం మొదలైంది. మంగళవారం పార్లమెంట్‌ పాత భవనం నుంచి ఉభయ సభ సభ్యులు కొత్త పార్లమెంట్‌కు పాదయాత్రగా వెళ్లారు. ప్రధాని మోదీ ముందు నడిచారు. ఆయన వెంటే మంత్రులు, ఎంపీలు భారత్‌ మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూ ముందుకు కదిలారు. పాత పార్లమెంట్ సెంట్రల్‌ హాల్‌లోని రాజ్యాంగ పుస్తకాన్ని కొత్త పార్లమెంట్ భవనంలోకి తరలించారు.

పార్లమెంట్ కొత్తభవనంలోకి వెళ్లిన వెంటనే సభ్యులు జాతీయ గీతం ఆలపించారు. ఆ తర్వాత తమ సీట్లలో కూర్చున్నారు. ఆ తర్వాత పార్లమెంట్ కార్యకలాపాలు మొదలయ్యారు. స్పీకర్ తొలుత మాట్లాడారు. ఆ తర్వాత ప్రధాని మోదీ తొలి ప్రసంగం చేశారు.

కొత్త పార్లమెంట్‌ భవనం ప్రారంభోత్సవ వేళ సభ్యులకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. కొత్త భవనం ప్రారంభించుకోవడం శుభసూచకంగా పేర్కొన్నారు. ఆజాదీ అమృత కాలంలో ఇది ఉషోదయ కాలమని తెలిపారు. కొత్త భవనంలోకి కొత్త సంకల్పం తీసుకొని వెళ్లాలని స్పష్టం చేశారు. చంద్రయాన్‌ -3 విజయం దేశప్రజలు గర్వపడేలా చేసిందన్నారు. జీ-20 సమావేశాల సమర్థ నిర్వహణ భారత ప్రతిష్ఠను పెంచిందని వివరించారు. ప్రాచీన ప్రజాస్వామ్య స్ఫూర్తి, ఆధునిక భారతీయతత్వాలకు కలబోతగా కొత్త భవనాన్ని పేర్కొన్నారు.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×