Ethanol Protest: దేశంలో ఇథనాల్కి వ్యతిరేకంగా నిరసన చేయడానికి ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. రేపు 100 మందితో ప్రధాని నివాసం వరకు పాదయాత్రగా వెళ్లనున్నట్టు అరవింద్ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. దీని కోసం 2 లక్షలకు పైగా సంతాకాలు సేకరించి వినతిపత్రాలను ప్రదాని నరేధ్ర మెడికి అందచేయనున్నట్టు అరవింద్ కేజ్రీవాల్ పేర్కోన్నారు.
ఈ కార్యక్రమం కోసం రేపు మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని నివాసానికి వెళ్లనున్నట్లు అరవింద్ కేజ్రీవాల్ వాల్ స్పష్టం చేశారు. దేశలో E20 పెట్రోల్ కోసం విస్తృతంగా జరుగుతున్న ప్రచారాన్ని కేజ్రీవాల్ ప్రశ్నిచనున్నారు. ఇథనాల్ ఎక్కువగా వాడటం వలన దేశంలో ఉన్నబండ్లపై తీవ్రంగా ప్రభావం పడనుందని, దీని ద్వారా ప్రజలకు తీవ్ర నష్ట్రంకలిగే అవకాశం ఉందని కేజ్రీవాల్ తెలిపారు.
Also Read: సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్
తమ వాహనాలకు సరిపోని ఇంధనాన్ని వాడవలసి వస్తే పాత వాహనాల యజమానులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని కేజ్రీవాల్ తెలిపారు. ప్రజలందరికి అందుబాటులో ఉండేలా వినియోగదారులకు వారి వాహనాలకు తగిన ఇంధనం అందుబాటులో ఉండాలని కేజీక్రీవాల్ డిమాండ్ చేస్తున్నారు. రాకీయంగా చాలా విరామం తర్వాత గతంలో లిక్కర్ స్కాంలో జైలు శిక్షఅనుభవించి తరువాత సరైన ఆదారాలు లేక నిర్ఱోషిగా తిరిగి వచ్చిన ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మళ్లీ కొద్ది విరామం తర్వాత రాజకీయంలో యాక్టీవ్ అవుతున్నట్టు మనం అర్ధం చేసుకోవచ్చు.
Also read: ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?