BigTV English
Advertisement

Lucknow : విధుల్లోనే కుప్పకూలిన బ్యాంక్ ఉద్యోగిని.. అదే కారణమా ?

Lucknow : విధుల్లోనే కుప్పకూలిన బ్యాంక్ ఉద్యోగిని.. అదే కారణమా ?

Employee Fell off in Office: యర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియాలో.. 26 ఏళ్ల సీఏ అన్నా సెబాస్టియన్ పని ఒత్తిడి కారణంగా మరణించిన ఘటన మరువకుండానే.. యూపీలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. విధుల్లో ఉండగానే ఓ బ్యాంక్ ఉద్యోగిని అక్కడికక్కడే మరణించింది. ఈ ఘటన లక్నోలోని ఓ బ్యాంక్ లో జరిగింది.


వివరాల్లోకి వెళ్తే.. లక్నోలోని గోమతి నగర్లో ఉన్న హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ లో సదాఫ్ ఫాతిమా అడిషినల్ డిప్యూటీ వైఎస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తోంది. ప్రతిరోజూ లాగే మంగళవారం (సెప్టెంబర్ 24) కూడా విధులకు హాజరైంది. తన పని చేస్తుండగానే.. ఉన్నట్టుండి కుర్చీలోనే కుప్పకూలిపోయారామె. వెంటనే తోటి ఉద్యోగులు ఆమెను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఫాతిమా చనిపోయిందని వైద్యులు నిర్థారించారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి, మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కు తరలించారు. పనిఒత్తిడి కారణంగానే ఆమె మరణించిందని కొందరు వాపోతున్నారు.

Also Read: మహాలక్ష్మి హత్య కేసు నిందితుడిపై వైద్యుల నివేదిక.. అతన్ని కట్టడి చేయకపోతే అంతే సంగతులు ?


యూపీ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఈ ఘటనపై X వేదికగా స్పందించారు. పని ఒత్తిడి కారణంగా మరో ఉద్యోగిని ప్రాణాలు కోల్పోవడం ఆందోళనకు గురిచేసిందన్నారు. దేశంలో ఉన్న కార్పొరేట్ కంపెనీలు ఉద్యోగులపై ఎంత ఒత్తిడి తీసుకొస్తున్నాయో చెప్పేందుకు ఇలాంటి ఘటనలే నిదర్శనమన్నారు.

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×